E-Paper
Advertisement

Massive Fire Breaks: విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల కంపెనీలో ఘోర అగ్నిప్రమాదం

Massive Fire Breaks: విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల కంపెనీలో ఘోర అగ్నిప్రమాదం

Massive Fire Breaks out In A Power Distribution Company In Raipur’s Kota Area: ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రాయ్ పూర్ లోని కోటా ప్రాంతలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల కంపెనీలో శుక్రవారం మధ్యాహ్న సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇంకా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సబ్ స్టేషన్లో ఉన్న ట్రాన్స్ ఫార్మర్లు కాలి పోతున్నాయి. ఈ నేపథ్యంలో భారీగా మంటలు ఎగిసి పడటంతో ఆ చుట్టు ప్రక్కల ప్రదేశం అంతా నల్లటి పొగతో కమ్మేసింది.

Also Read: కేవలం రూ.425తోనే గోవా టూర్.. ఎలాగంటే..

చుట్టు ప్రక్కల ఉన్నవారు పోలీసులకు సమాచారాన్ని అందించడంతో హూటా హూటినా సంఘటన స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంధి మంటలను అదుపు చేసేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం విద్యుత్ సబ్ స్టేషన్లో ఉన్న ట్రాన్స్ ఫార్మర్లు కాలి పోతున్నాయి.

దీంతో అప్రమత్తమైన అధికారులు పరిసర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే సబ్ స్టేషన్ చుట్టు ప్రక్కల ఉన్న ఇళ్ళలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

 

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×