BigTV English
Advertisement

Morbi Bridge Deaths : మృతిచెందిన వారలో 47 మంది చిన్నారులే..

Morbi Bridge Deaths : మృతిచెందిన వారలో 47 మంది చిన్నారులే..

Morbi Bridge Deaths : గుజరాత్ మోర్బీ బ్రిడ్జ్ కూలిన దుర్ఘటనలో 130 మందికి పైగా మరణించారు. అందులో 47 మంది చిన్నారులే ఉండడం హృదయ విదారకమైన విషయం. మృతి చెందిన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. ప్రమాదంలో నదిలో పడ్డవారిలో కేవలం 130 మంది మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగిలిన వారు నది బురదలో కూరుకుపోయి ఉంటారని సహాయక చర్యలు చేపడుతున్న వారు అంటున్నారు.


బ్రిటీష్ కాలం నాటి పురాతల బ్రిడ్జ్ ఎన్నో ఏళ్లుగా వడకంలో లేకుండా ఉంది. ఏడు నెలల క్రితం ఈ బ్రిడ్జిని రిపేర్‌ చేయమని ‘ఒరెవా’ అనే గోడగడియార రిపేరు సంస్థకి అప్పగించారు. గత నెల 26వ తేదీ నుంచి ఈ బ్రిడ్జ్.. ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. మచ్చూ నదిపై ఉండే కేబుల్ బ్రిడ్జ్‌ను సందర్శించి చూడ్డానికి అనేక మంది సెలవులు కావడంతో అక్కడికి వచ్చారు. దివాలీ సెలవులు.. ఆదివారం కూడా కావడంతో తల్లితండ్రులు తమ పిల్లలను మోర్బీ బ్రిడ్జ్ వద్దకు తీసుకొచ్చారు. ఒక్క సారిగా బ్రిడ్జ్ తెగిపోయి.. చిన్నారులతో సహా అందరూ ఆ నదిలో పడిపోవడం.. తలచుకుంటే భయానకంగా ఉంటుంది. ఈత వచ్చినా.. ఆ నదిలో ఉన్న బురద వల్ల అది సాధ్యం కాకపోవచ్చు.


Tags

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×