BigTV English

PM Modi: ప్రజాస్వామ్యం గెలిచింది: ప్రధాని మోదీ

PM Modi: ప్రజాస్వామ్యం గెలిచింది: ప్రధాని మోదీ

PM Modi on Lok sabha election results(Political news telugu): పార్లమెంటు ఎన్నికల ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఎన్డీఏ కూటమికి అధిక సీట్లు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రజాస్వామ్యం గెలిచిందంటూ ఆయన పేర్కొన్నారు. ఎన్డీఏ మూడోసారి అధికారం చేపట్టబోతున్నదన్నారు. మీ ప్రేమకు కృతజ్ఞతలు అంటూ ప్రధాని పేర్కొన్నారు. దేశంలో ఎన్నికల నిర్వహణ ప్రతి ఒక్కరూ గౌరవించేలా ఉందని తెలిపారు.


సార్వత్రిక ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పట్టు కొమ్మలని చెప్పారు. తెలంగాణలో కూడా బీజేపీ మంచి మెజారిటీ సాధించిందని తెలిపారు. 1962 తర్వాత ఏ ప్రభుత్వం మూడో సారి అధికారంలోకి రాలేదని అన్నారు. జమ్మూకశ్మీర్ లో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రంలో బీజేపీకి అత్యధిక మెజారిటీ ఇచ్చారని అన్నారు.

సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ మంత్రం గెలిచిందని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీలో క్లీన్ స్వీప్ చేశామనని తెలిపారు. దేశంలో ఎన్నికల నిర్వహణ ప్రతి ఒక్కరు గర్వించేలా ఉందని తెలిపారు. ఒడిశాలో బీజేపీ సర్కార్ ఏర్పాటు చేయబోతుందని అన్నారు. కేరళలో కూడా ఒక్క సీటు గెలుచుకున్నాం అని తెలిపారు.


Tags

Related News

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

H-1B Visa: రద్దీగా ఎయిర్‌పోర్టులు .. అమెరికాకు ప్రవాసుల పయనం, పెరిగిన విమానాల టికెట్ల ధరలు

Big Stories

×