E-Paper
Advertisement

RBI Governor: గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆర్‌బిఐ గవర్నర్‌

RBI Governor: గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆర్‌బిఐ గవర్నర్‌
Advertisement

RBI Governor: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్‌కు మంగళవారం తెల్లవారుజామున.. గుండె నొప్పి రావడంతో.. వెంటనే చన్నైలోని అపోలో ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ప్రస్తుతం సీనియర్ వైద్య బృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఇది అత్యవసర చికిత్య కాదని ఆస్పత్రి యాజమాన్యం ధృవీకరించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. మరో రెండు, మూడు గంటల్లో డిశ్చార్చ్ కూడా అవుతారని ఆర్‌బిఐ ప్రతినిధి వెల్లడించింది.

వచ్చేనెల ముగియనున్న పదవీకాలం..

Advertisement

ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వచ్చేనెల పదవీకాలం ముగియనుంది. 2018 డిసెంబర్ 12న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి వరకు ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ తన పదవీ కాలానికి ముందే రాజీనామా చేయడంతో.. ఆయన స్థానంలో శక్తికాంత్ దాస్‌ను కేంద్రం నియమించింది. శక్తికాంత్ దాస్‌కు గత 38 సంవత్సరాలలో వివిధ పాలనా రంగాలలో అపారమైన అనుభవం ఉంది. శక్తికాంత్ దాస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఆర్థిక, పన్నులు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు మొదలైన రంగాలలో ముఖ్యమైన పదవులను నిర్వహించారు.

RBI గవర్నర్ శక్తికాంత్ దాస్‌ను “గవర్నర్ ఆఫ్ ది ఇయర్ 2023″గా నిలిచారు. కరోనాతో పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడ్డ ద్రవ్యోల్బణాన్ని అధికమించడంతో శక్తికాంత్ దాస్ పనితీరును ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఆఫ్ సెంట్రల్ బ్యాంకింగ్ కొనియాండింది.

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×