BigTV English
Advertisement

S JAI SHANKER : పాకిస్థాన్‌లో భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌.. ప్రధాని షరీఫ్‌తో భేటీ

S JAI SHANKER : పాకిస్థాన్‌లో భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌.. ప్రధాని షరీఫ్‌తో భేటీ

S JAI SHANKER : భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్ మంగళవారం పాకిస్తాన్‌ చేరుకున్నారు. అనంతరం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సుకు హాజరయ్యారు. ఈ మేరకు ఆయనకు నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ వద్ద పాక్ సీనియర్ అధికారులు స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే ఇస్లామాబాద్‌లో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌తోనూ ఆయన భేటీ అయ్యారు.


ఇక సభ్యదేశాల అతిథుల గౌరవార్థం షరీఫ్ విందు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో నేతలు ఇద్దరూ పరస్పరం కరచాలనంతో శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

అయితే ఈ సదస్సు రెండు రోజుల పాటు పాకిస్థాన్ లోనే జరగనుంది. సభ్య దేశాల నుంచి ఈ సదస్సుకు అగ్రనేతలు హాజరయ్యారు. ఆర్థిక, వాణిజ్య, పర్యావరణ, సామాజిక-సాంస్కృతిక సంబంధాల్లో సభ్యదేశాల పరస్పర సహకారంపై చర్చలు జరపనున్నారు.


Also read : గాల్లో ఉండగానే దిల్లీ చికాగో విమానానికి బాంబు బెదిరింపు.. ఆ తర్వాత ఏం జరిగిదంటే ?

Related News

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Adarsh Behera: సూడాన్ లో భారతీయుడు కిడ్నాప్, ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా?

Big Stories

×