E-Paper
Advertisement

Flight: విమానంలో పనిచేయని ఏసీ.. ఊపిరాడక చిన్నారులకు అస్వస్థత..

Flight: విమానంలో పనిచేయని ఏసీ.. ఊపిరాడక చిన్నారులకు అస్వస్థత..

Flight

Mumbai-Mauritius Flight: ముంబై విమానాశ్రయం నుంచి మారిషస్ కు వెళ్లాల్సిన ఓ విమానంలో ప్రయాణికులకు ఇబ్బందికర పరిస్థతి తలెత్తింది. అందులో ఏసీ పని పని చేయకపోవడంతో అనేక మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రధానంగా వృద్దులు, చిన్నారులు శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొన్నారు.

మహారాష్ట్ర రాజధాని ముంబయి నుంచి ఎంకే 749 విమానం ఈ తెల్లవారు జామున 4:30గంటలకు మారిషస్ బయల్దేరాల్సి ఉంది. 3.45 గంటల నుంచి ప్రయాణికులందరిని ఎక్కించారు. అయితే టేకాఫ్ చేస్తుండగా ఇంజిన్ లో సమస్య ఏర్పడింది.దీంతో ఆ విమానాన్ని రన్ వే పైనే ఉంచారు. కానీ, ప్రయాణికులను మాత్రం కిందకు దిగేందుకు అనుమతించలేదు. దాదాపు 5గంటల పాటు వారు అందులోనే ఉండాల్సి వచ్చింది.

ఆ సమయంలో విమానంలో ఏసీ పని చేయకపోవడం శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడిన వానిని వెంటనే కిందకు దించి చికిత్స అందించినట్లు తోటి ప్రయాణికులు మీడియాకు తెలియజేశారు. అయితే ప్రస్తుతం విమానాన్ని రద్దు చేసి ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎయిర్ పోర్టు అధికారులు కాన, ఎయిర్ మారిషస్ గానీ ఎలాంటి ప్రనకటన చేయలేదు.

 

Tags

Related News

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

Big Stories

×