E-Paper
Advertisement

Flight: విమానంలో పనిచేయని ఏసీ.. ఊపిరాడక చిన్నారులకు అస్వస్థత..

Flight: విమానంలో పనిచేయని ఏసీ.. ఊపిరాడక చిన్నారులకు అస్వస్థత..
Advertisement

Flight

Mumbai-Mauritius Flight: ముంబై విమానాశ్రయం నుంచి మారిషస్ కు వెళ్లాల్సిన ఓ విమానంలో ప్రయాణికులకు ఇబ్బందికర పరిస్థతి తలెత్తింది. అందులో ఏసీ పని పని చేయకపోవడంతో అనేక మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రధానంగా వృద్దులు, చిన్నారులు శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొన్నారు.

Advertisement

మహారాష్ట్ర రాజధాని ముంబయి నుంచి ఎంకే 749 విమానం ఈ తెల్లవారు జామున 4:30గంటలకు మారిషస్ బయల్దేరాల్సి ఉంది. 3.45 గంటల నుంచి ప్రయాణికులందరిని ఎక్కించారు. అయితే టేకాఫ్ చేస్తుండగా ఇంజిన్ లో సమస్య ఏర్పడింది.దీంతో ఆ విమానాన్ని రన్ వే పైనే ఉంచారు. కానీ, ప్రయాణికులను మాత్రం కిందకు దిగేందుకు అనుమతించలేదు. దాదాపు 5గంటల పాటు వారు అందులోనే ఉండాల్సి వచ్చింది.

ఆ సమయంలో విమానంలో ఏసీ పని చేయకపోవడం శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడిన వానిని వెంటనే కిందకు దించి చికిత్స అందించినట్లు తోటి ప్రయాణికులు మీడియాకు తెలియజేశారు. అయితే ప్రస్తుతం విమానాన్ని రద్దు చేసి ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎయిర్ పోర్టు అధికారులు కాన, ఎయిర్ మారిషస్ గానీ ఎలాంటి ప్రనకటన చేయలేదు.

Advertisement

 

Tags

Related News

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌, విచారణకు ప్రభుత్వ ఆదేశం, ఆఫీసులో ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×