E-Paper
Advertisement

Shashi Tharoor : అందుకే పార్లమెంటు సమావేశాలకు హాజరుకాలేకపోతున్నా : శశి థరూర్

Shashi Tharoor : అందుకే పార్లమెంటు సమావేశాలకు హాజరుకాలేకపోతున్నా : శశి థరూర్

Shashi Tharoor : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌ కాలికి ఫ్యాక్చరైంది. గురువారం పార్లమెంట్‌ మెట్లపై జారిపడటంతో ఎడమ కాలు బెణికింది. ఈ విషయాన్ని శశిథరూర్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. తీవ్రమైన నొప్పి కారణంగా ప్రస్తుతం కదల్లేని పరిస్థితుల్లో ఉన్నట్లు చెప్పారు.

ఈ మేరకు ఫొటోలను షేర్‌ చేశారు. నొప్పి కారణంగా పార్లమెంట్‌ సమావేశాలకు హాజరు కాలేకపోతున్నా.. వారాంతపు నియోజకవర్గ ప్రణాళికలను రద్దు చేసుకున్నా అంటూ ట్విట్టర్ లో పోస్టు చేశారు.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×