E-Paper
Advertisement

Same Gender Marriage Act In India: కోర్టు ఓకే చెప్తే.. వీళ్ల పెళ్లిళ్లకు లైన్ క్లియర్..

Same Gender Marriage Act In India: కోర్టు ఓకే చెప్తే.. వీళ్ల పెళ్లిళ్లకు లైన్ క్లియర్..

సేమ్ జెండర్ వెడ్డింగ్స్ అంటే.. అబ్బాయి-అబ్బాయి పెళ్లి చేసుకోవడం, అమ్మాయి -అమ్మాయి మ్యారేజ్ చేసుకోవడం. ఈ మధ్య కాలంలో ఈ ట్రెంట్ బాగా నడుస్తోంది. అందుకే చాలా దేశాల్లో వీటికి చట్టబద్ధత కల్పించారు. అనేక దేశాల్లో ఈ తరహా పెళ్లిళ్లు కుప్పలుగా జరుగుతున్నాయి. మనదేశంలో వీటికి చట్టం లేదు.. అంతేకానీ ఇలాంటి రిలేషన్స్ అనేకం.

యూరప్ కంట్రీస్ తో పాటు.. అమెరికా లాంటి ఆగ్రరాజ్యాల్లో ఇవీ లీగల్ .. వీటికంటూ ఓ చట్టం కూడా ఉంది. మన దేశంలో కూడా వీటిని చట్టం చేయాలని చాలా మంది సుప్రీంకోర్టెక్కారు. ఈ వివాహాలను చట్టబద్ధం చేయాలని కోరుతూ 21 పిటిషన్లు దాఖలు పిల్లల్ని దత్తత తీసుకోవడం, పిల్లల తల్లిదండ్రులుగా పేర్లు నమోదు చేసుకోవడం.

వారసత్వ ప్రయోజనాలు వంటి పలు అంశాలపై హక్కు కల్పించాలని పిటిషన్లు వేశారు. వీటిపై గతేడాది అక్టోబర్ లో సుప్రీంకోర్టు విచారించి తీర్పు చెప్పింది. గే వివాహాలను చట్టబద్దత కల్పించలేమని తేల్చింది. ఎందుకంటే అది చట్టానికి సంబంధించిన విషయం. ఆ చట్టాలు చేయాలంటే చట్టసభల్లో బిల్లులు పాస్ కావాలి. ఆ చట్టాలు తాము చేయలేమని .. అందులో తాము జోక్యం చేసుకోలేమని తేల్చేచెప్పింది.

Also Read: కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రవాదులు హతం.. ఇద్దరు జవాన్లు వీరమరణం..

కోర్టు.. చట్టాల సంగతీ ఎలా ఉన్నా .. వెస్ట్రన్ కంట్రీస్ లో లాగా.. మన దేశంలో ఈ కల్చర్ పాపులర్ అవుతోంది. అంతెందుకు ఈ మధ్య ఓపెన్ గానే ఎల్‌జీబీటీక్యూ గ్రూపులు ఏర్పడ్డాయి. పార్టీలు వగేరా హ్యాపనింగ్స్ తో చిల్ అవుతున్నారు. మరోవైపు తమ హక్కుల కోసం కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. అందుకే మళ్లీ సుప్రీంకోర్టు మెట్లెక్కారు మళ్లీ. పార్లమెంటుకు వెళ్తుందనుకున్న బాల్ మళ్లీ వచ్చి కోర్టులోనే పడింది. తీర్పును మళ్లీ ఓసారి చూడాలని పిటిషన్లు వేశారు. దీంతో ఈ నెల 10న సుప్రీంకోర్టు ఏం చెబుతుందనే దానిపి ఉత్కంఠగా మారింది.

ఒకవేళ కోర్టు వీరికి అనుగుణంగా జడ్జ్ మెంట్ ఇస్తే.. వీళ్ల కమ్యూనిటీ ఫుల్ హ్యాపీ.. ఇన్నాళ్లు గుట్టుచప్పుడు జరిగిన ఈ పెళ్లిళ్లు ఇకపై బహిరంగగా నడుస్తాయి. చూడాలి వీరి పోరాటానికి ఎండ్ కార్డ్ ఎక్కడ పడుతుందో..

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×