E-Paper
Advertisement

Tamil Nadu Gold Seized: అక్రమంగా బంగారం తరలింపు.. ట్రిచిలో పట్టివేత..

Tamil Nadu Gold Seized: అక్రమంగా బంగారం తరలింపు.. ట్రిచిలో పట్టివేత..

Man tries to hide gold in clothing at Trichy airport: దుస్తుల్లో రహస్యంగా తరలిస్తున్న బంగారాన్ని ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని ట్రిచి విమానాశ్రయంలో నిర్వహించిన సోదాల్లో ఇది బయటపడింది. దుబాయ్ నుంచి ట్రిచికి వస్తున్న ప్రయాణికుడు రూ.42.69 లక్షల విలువ చేసే 683 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పేస్ట్ రూపంలో ఉన్న ఓ పదార్థంలో బంగారాన్ని ఉంచి అక్రమంగా తరలించే ప్రయత్నించే చేశాడు. ఆ ప్రయాణికుడి జీన్స్ ప్యాంట్ నడుము భాగాన్ని అధికారులు కత్తిరించి చూడగా ఆ బంగారం బయటపడింది.

బంగారానికి ఉన్న విలువ దృష్ట్యా అక్రమంగా తరలిస్తున్న కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. 2020లో ఈ కేసులు 36 శాతం పెరగగా.. 2021లో 22 శాతం పెరిగాయి. కేరళలో కస్టమ్స్ అధికారులు అప్రమత్తత కారణంగా స్మగ్లింగ్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×