E-Paper
Advertisement

Tamil Nadu Gold Seized: అక్రమంగా బంగారం తరలింపు.. ట్రిచిలో పట్టివేత..

Tamil Nadu Gold Seized: అక్రమంగా బంగారం తరలింపు.. ట్రిచిలో పట్టివేత..
Advertisement

Man tries to hide gold in clothing at Trichy airport: దుస్తుల్లో రహస్యంగా తరలిస్తున్న బంగారాన్ని ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని ట్రిచి విమానాశ్రయంలో నిర్వహించిన సోదాల్లో ఇది బయటపడింది. దుబాయ్ నుంచి ట్రిచికి వస్తున్న ప్రయాణికుడు రూ.42.69 లక్షల విలువ చేసే 683 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పేస్ట్ రూపంలో ఉన్న ఓ పదార్థంలో బంగారాన్ని ఉంచి అక్రమంగా తరలించే ప్రయత్నించే చేశాడు. ఆ ప్రయాణికుడి జీన్స్ ప్యాంట్ నడుము భాగాన్ని అధికారులు కత్తిరించి చూడగా ఆ బంగారం బయటపడింది.

Advertisement

బంగారానికి ఉన్న విలువ దృష్ట్యా అక్రమంగా తరలిస్తున్న కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. 2020లో ఈ కేసులు 36 శాతం పెరగగా.. 2021లో 22 శాతం పెరిగాయి. కేరళలో కస్టమ్స్ అధికారులు అప్రమత్తత కారణంగా స్మగ్లింగ్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి.

Related News

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

Big Stories

Advertisement
×