E-Paper
Advertisement

Cotton Candy Ban n Puducherry: పాండిచ్చేరిలో కాటన్ క్యాండీలపై నిషేధం.. లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై నిర్ణయం..

Puducherry Ban cotton candy: కేంద్ర పాలిత ప్రాంతం పాండిచ్చేరిలో కాటన్‌ క్యాండీ (తీపి తినుబండారం) విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రకటించారు.

Cotton Candy Ban n Puducherry: పాండిచ్చేరిలో కాటన్ క్యాండీలపై నిషేధం.. లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై నిర్ణయం..
Advertisement

Puducherry Ban Cotton Candy: కేంద్ర పాలిత ప్రాంతం పాండిచ్చేరిలో కాటన్‌ క్యాండీ (తీపి తినుబండారం) విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రకటించారు. విషపూరిత రసాయనాలను ఉపయోగించి కాటన్‌ క్యాండీలను తయారు చేయడంతో వీటిపై నిషేధం విధించారు.

ఒక వీడియోలో పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ.. కాటన్ క్యాండీలో విషపూరిత రోడోమైన్ బీ ఉన్నట్లు ఆహార అధికారులు కనుగొన్నట్లు తెలిపారు. ఈ రసాయనాలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు.

Advertisement

తమిళిసై తన అధికారిక సోషల్‌ మీడియా పేజీలో దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్‌ షేర్‌ చేస్తూ.. పిల్లల కోసం కాటన్ క్యాండీలను కొనుగోలు చేయడం మానుకోవాలని, అందులోని రసాయనాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని తెలిపారు. కాటన్‌ క్యాండీలు విక్రయించే అన్ని దుకాణాలలో తనిఖీ చేయాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హెల్త్ తెలిపిన వివరాల ప్రకారం.. రోడోమైన్ బీ ఆహార పదార్థాలకు రంగు వచ్చేందుకు ఉపయోగించే రసాయనం. ఇది శరీరంలోకి ప్రవేశిస్తే కణాలలో ఆక్సీకరణ ఉద్రిక్తతకు కారణమవుతుంది. ఫలితంగా కాలేయ వైఫల్యంతో పాటు క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణం అవుతోంది.

Tags

Related News

రణరంగంగా దేశ రాజధాని.. కదంతొక్కిన విద్యార్థులు, రైతులు.. వెలుగులోకి షాకింగ్ వీడియోలు!

మమ్మల్ని లాగొద్దు.. తక్షణమే విచారించలేం.. బొద్దింకలకు దిల్లీ హైకోర్టు ఝలక్!

ఢిల్లీలో హైటెన్షన్.. ప్రధాని ఇల్లు ముట్టడించిన రాహుల్, ప్రియాంక.. రోడ్డుపైనే ఖర్గే బైఠాయింపు!

పిల్లలపై లాఠీఛార్జ్ ఘోరం.. ధర్మేంద్ర ప్రధాన్ ముందే రేణుకా చౌదరి నిరసన

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

Big Stories

Advertisement
×