BigTV English

Nigerian death: ఢిల్లీలో విషాదం.. నైజీరియన్‌ మృతి..

Nigerian death: ఢిల్లీలో విషాదం.. నైజీరియన్‌ మృతి..
Advertisement

Nigerian death in Delhi


Nigerian death in Delhi: దేశరాజధాని ఢిల్లోలోని బురారీ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఫిబ్రవరి 23న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల ప్రాథమిక విచారణలో మరణానికి గల కారణం అగ్నిప్రమాదమని తెలిసింది. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ చేప్పట్టారు.

మృతుల్లో ఒకరిని నైజీరియాకు చెందిన క్రిస్టియన్ ఇఫెనిచుక్వుగా గుర్తించారు. మరోవ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 23న ఇద్దరు వ్యక్తులు కాలిన గాయాలతో ఎయిమ్స్‌లో చేరారు. వీరిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తమ స్నేహితులము అంటూ ఆసుపత్రిలో చేర్పించారు.


Read More: కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..

బాధితులను ఆసుపత్రిలో చేర్పించిన అనంతరం ఆ వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. చికిత్స పొందుతు మంగళవారం ఈ ఇద్దరు వ్యక్తులు మరణించారు. మృతి చెందిన వ్యక్తుల్లో ఒకరు నైజీరియాన్‌ వ్యక్తి కాగా మరోకరు వివరాలు తెలియాల్సి ఉంది.

విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థాలనికి చేరుకుని దర్యాప్తు చేప్పట్టారు. సంఘటనా స్థలంలో ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహించారు. పోలీసుల ప్రథమిక విచారణలో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Related News

Pakistan – Afghanistan: ఉద్రిక్తతలకు తెర.. కాల్పుల విరమణకు అంగీకరించిన పాకిస్థాన్ -అఫ్గానిస్థాన్

Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ జస్ట్ ట్రైలర్ మాత్రమే.. ‘బ్రహ్మోస్’ పాక్ తాట తీస్తుంది: రాజ్ నాథ్ సింగ్

Transgenders Suicide Attempt: ఫినైల్ తాగేసి ఆత్మహత్యకు ప్రయత్నించిన 24 మంది హిజ్రాలు.. అసలు ఏమైంది?

Heavy Rains: ఈశాన్య రుతుపవనాలు ఎంట్రీ.. ఓ వైపు వాయుగుండం, ఇంకోవైపు అల్పపీడనం

Gujarat Ministers Resign: గుజరాత్ కేబినెట్ మొత్తం రాజీనామా.. ఎందుకంటే?

Maoist Surrender: ల్యాండ్ మార్క్ డే! 2 రోజుల్లో 258 మంది.. మావోయిస్టుల లొంగుబాటుపై అమిత షా ట్వీట్

Bangalore News: నారా లోకేశ్ కామెంట్స్.. డీకే శివకుమార్ రిప్లై, బెంగళూరుకు సాటి లేదని వ్యాఖ్య

Delhi News: కోర్టు ప్రొసీడింగ్స్.. మహిళకు కిస్ ఇచ్చిన లాయర్, సోషల్‌మీడియాలో రచ్చ, వీడియో వైరల్

Big Stories

×