E-Paper
Advertisement

UPSC Results : UPSC సివిల్స్ ఫలితాలు విడుదల

UPSC Results : UPSC సివిల్స్ ఫలితాలు విడుదల
Advertisement

UPSC Results Released : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) సివిల్స్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఆదిత్య శ్రీ వాత్సవకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అనిమేశ్ ప్రదాన్ కు రెండో ర్యాంక్, దోనూరు అనన్యారెడ్డికి మూడవ ర్యాంక్ వచ్చింది. పీకే సిద్ధార్థ్ రామ్ కుమార్ కు నాల్గవ ర్యాంక్, రుహానీకి ఐదవ ర్యాంక్ వచ్చింది.

1016 మంది ఉత్తీర్ణులు అవ్వగా.. 347 మందిని జనరల్ కేటగిరీలో, 303 మందిని ఓబీసీ కేటగిరీలో, 165 మందిని ఎస్సీ కేటగిరీలో, 86 మందిని ఎస్టీ కేటగిరీలో ఎంపిక చేశారు. అభ్యర్థులు ఫలితాలను upsc.gov.in, upsconline.nic.in లో చెక్ చేసుకోవచ్చు.

Advertisement

యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష 2023 మే 28న నిర్వహించారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 2023 సెప్టెంబర్ లో 15,16,17,23,24 తేదీల్లో జరిగిన మెయిన్స్ పరీక్షకు హాజరయ్యారు. గతేడాది డిసెంబర్ 8న వీటి ఫలితాలు రాగా.. ఉత్తీర్ణులైన అభ్యర్థులను జనవరి 2 నుంచి ఏప్రిల్ 9 మధ్య దశలవారీగా ఇంటర్వ్యూలు చేసింది యూపీఎస్సీ బోర్డు.

తాజాగా ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయినవారి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఐపీఎస్ కు200, ఐఏఎస్ కు 180, ఐఎఫ్ఎస్ కు 37 మంది ఎంపికయ్యారు. వీరిని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ విభాగాలతో పాటు.. ఇతర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉన్న ఖాళీలలో భర్తీ చేస్తుంది.

Advertisement

 

 

 

 

 

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×