E-Paper
Advertisement

Viral video: ఢిల్లీ మెట్రో.. ఇద్దరు యువకుల ఫైటింగ్, మధ్యలో ఆ యువతి

Viral video: ఢిల్లీ మెట్రో.. ఇద్దరు యువకుల ఫైటింగ్, మధ్యలో ఆ యువతి
Advertisement

Viral video: టెక్నాలజీ యుగంలో వ్యక్తులు తమ కార్యకలాపాలతో బిజీ అయ్యారు.. అయిపోతున్నారు. బస్ స్టేషన్, రైల్వేస్టేషన్ ఇలా ఎక్కడ చూసినా వారిలో చిన్నారులు, పెద్దల చేతిలో సెల్‌ఫోన్ ఉండాల్సిందే. లేదంటే ఏదో కోల్పోయని భావిస్తుంటారు.

చేతిలో ఫోన్ ఉంటే పక్కన ఏమైపోతున్నా పట్టంచుకోరు. అలాంటి ఘటన ఒకటి ఢిల్లీ మెట్రోలో చోటు చేసుకుంది. రెండు వ్యక్తులు గొడవకు దిగితే ఎవరో ఒకరు వచ్చి సర్ది చెప్పడం జరిగేది. ఇదంతా పదేళ్ల కిందట మాట. అసలే టెక్ యుగం.. యువతీ యువకులు బిజీ అయిపోయారు. క్షణం తీరిక దొరికితే చాలు.. సెల్‌ ఫోన్ మీదకు చెయ్యి వెళ్లి పోతుంది.

Advertisement

ఇక ఢిల్లీ మెట్రో గురించి చెప్ప నక్కర్లేదు. రోజుకో ఇష్యూ జరుగుతూ ఉంటుంది. అందుకు సంబంధించి వీడియోలు వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్‌గా ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువకుల మధ్య ఫైటింగ్ జరిగింది. వారి మధ్య గొడవ ఎందుకు, ఎలా జరిగిందనేది కాసేపు పక్కన బెడదాం.

ఓ యువతి వచ్చి ఇద్దరు వ్యక్తులను నిలువరించే ప్రయత్నం చేసింది. కాసేపటికి యువకుల మధ్య గొడవ నెమ్మదించింది. గొడవ జరుగుతున్న సమయంలో  రైలు బోగీలో చాలామంది ఉన్నారు.

Advertisement

ALSO READ: మరోసారి ప్రధాని మోదీపై సీఎం రేవంత్ ఫైర్, అబద్ధాలు మానకుంటే..

యవకుల మధ్య గొడవకు సినిమా మాదిరిగా చూస్తూ ఉండిపోయారు. ఏ ఒక్కరూ వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ తతంగాన్ని వీడియోలో షూట్ చేసినవారు కొందరైతే.. సెల్‌ఫోన్‌లో తమ పని చేస్తూ ఫైటింగ్‌ని చూసేవారు మరికొందరు. ఇదీ ప్రస్తుత మన ప్రపంచం. వీరెప్పుడు మారుతారో చూడాలి.

ఇక వీడియో విషయానికొద్దాం. మద్యం మత్తులో ఉన్న ఓ ట్రావెలర్ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీన్ని గమనించిన ఓ యువకుడు, తాగుబోతుపై రుసరుసలాడాడు. ఆపై పంచ్‌లు విరుచుకుపడ్డాడు. పరిస్థితి గమనించిన ఆ యువతి గొడవను నిలువరించే ప్రయత్నం చేసింది. వైరల్ అవుతున్న వీడియోపై ఓ లుక్కేద్దాం.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×