BigTV English
Advertisement

Viral video: ఢిల్లీ మెట్రో.. ఇద్దరు యువకుల ఫైటింగ్, మధ్యలో ఆ యువతి

Viral video: ఢిల్లీ మెట్రో.. ఇద్దరు యువకుల ఫైటింగ్, మధ్యలో ఆ యువతి

Viral video: టెక్నాలజీ యుగంలో వ్యక్తులు తమ కార్యకలాపాలతో బిజీ అయ్యారు.. అయిపోతున్నారు. బస్ స్టేషన్, రైల్వేస్టేషన్ ఇలా ఎక్కడ చూసినా వారిలో చిన్నారులు, పెద్దల చేతిలో సెల్‌ఫోన్ ఉండాల్సిందే. లేదంటే ఏదో కోల్పోయని భావిస్తుంటారు.


చేతిలో ఫోన్ ఉంటే పక్కన ఏమైపోతున్నా పట్టంచుకోరు. అలాంటి ఘటన ఒకటి ఢిల్లీ మెట్రోలో చోటు చేసుకుంది. రెండు వ్యక్తులు గొడవకు దిగితే ఎవరో ఒకరు వచ్చి సర్ది చెప్పడం జరిగేది. ఇదంతా పదేళ్ల కిందట మాట. అసలే టెక్ యుగం.. యువతీ యువకులు బిజీ అయిపోయారు. క్షణం తీరిక దొరికితే చాలు.. సెల్‌ ఫోన్ మీదకు చెయ్యి వెళ్లి పోతుంది.

ఇక ఢిల్లీ మెట్రో గురించి చెప్ప నక్కర్లేదు. రోజుకో ఇష్యూ జరుగుతూ ఉంటుంది. అందుకు సంబంధించి వీడియోలు వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్‌గా ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువకుల మధ్య ఫైటింగ్ జరిగింది. వారి మధ్య గొడవ ఎందుకు, ఎలా జరిగిందనేది కాసేపు పక్కన బెడదాం.


ఓ యువతి వచ్చి ఇద్దరు వ్యక్తులను నిలువరించే ప్రయత్నం చేసింది. కాసేపటికి యువకుల మధ్య గొడవ నెమ్మదించింది. గొడవ జరుగుతున్న సమయంలో  రైలు బోగీలో చాలామంది ఉన్నారు.

ALSO READ: మరోసారి ప్రధాని మోదీపై సీఎం రేవంత్ ఫైర్, అబద్ధాలు మానకుంటే..

యవకుల మధ్య గొడవకు సినిమా మాదిరిగా చూస్తూ ఉండిపోయారు. ఏ ఒక్కరూ వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ తతంగాన్ని వీడియోలో షూట్ చేసినవారు కొందరైతే.. సెల్‌ఫోన్‌లో తమ పని చేస్తూ ఫైటింగ్‌ని చూసేవారు మరికొందరు. ఇదీ ప్రస్తుత మన ప్రపంచం. వీరెప్పుడు మారుతారో చూడాలి.

ఇక వీడియో విషయానికొద్దాం. మద్యం మత్తులో ఉన్న ఓ ట్రావెలర్ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీన్ని గమనించిన ఓ యువకుడు, తాగుబోతుపై రుసరుసలాడాడు. ఆపై పంచ్‌లు విరుచుకుపడ్డాడు. పరిస్థితి గమనించిన ఆ యువతి గొడవను నిలువరించే ప్రయత్నం చేసింది. వైరల్ అవుతున్న వీడియోపై ఓ లుక్కేద్దాం.

 

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×