E-Paper
Advertisement

Challenge Vote: ఛాలెంజ్ ఓటు అంటే ఏంటి ? ఛాలెంజ్ ఓటు ఎవరు వేస్తారు?

Challenge Vote: ఛాలెంజ్ ఓటు అంటే ఏంటి ? ఛాలెంజ్ ఓటు ఎవరు వేస్తారు?
Advertisement

Challenge Vote: ప్రజాస్వామ్మ దేశంలో ఓటుకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగపడే అమూల్యమైన సాధనం ఓటు. ఎన్నికల సమయంలో సాధారణ ఓటుతో పాటు ఛాలెంజ్ ఓటు గురించి కూడా వినబడుతూ ఉంటుంది. ఇంతకీ ఛాలెంజ్ ఓటు అంటే ఏమిటి.. దాన్ని ఎవరు వేస్తారో తెలుసుకుందామా.

తన ఒక్క ఓటుతో దేశ భవిష్యతు మారుతుందా.. అని ఆలోచించే వారు లేకపోలేదు. కానీ అనేక సందర్బాల్లో ఒక్క ఓటుతో వివిధ పార్టీల ఏంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందండి నెలకొంది. అనేక ప్రాంతాల్లో ఎన్నికల్లో అవకతవకలు జరుగుతూ ఉంటాయి. ఎవరైనా ఓటు కోల్పోతే తిరిగి తమ ఓటు హక్కును పొందడమే ఛాలెంజ్ ఓటు.

Advertisement

ఒకరి ఓటు మరొకరు వేసిన సందర్భంలో అసలు వ్యక్తి తిరిగి పోలింగ్ కేంద్రానికి వస్తే ఛాలెంజ్ ఓటు తెరపైకి వస్తుంది. కొన్ని సందర్బాల్లో దొంగ ఓట్లు వేయడం కూడా మనం చూస్తుంటాం. దొంగ ఓటు కారణంగా ఓటు కోల్పోయిన వారు, వారి ఓటు గురించి ఛాలెంజ్ చేయవచ్చు. ఓటర్ పోలింగ్ కేంద్రానికి వెళ్లే సరికి అతడి పేరు జాబితాలో లేకపోతే ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు చూపించి సెక్షన్ 49ఏ క్రింద ఛాలెంజ్ ఓటు వినియోగించుకోవచ్చు.

Also Read: రేపు ఏ ఏ రాష్ట్రాలల్లో ఎన్నికలు జరగనున్నాయి..? ఎంతమంది పోటీ చేస్తున్నారంటే..?

Advertisement

ఒక వేళ పోలింగ్ బూత్ లోకి వచ్చిన వ్యక్తి ఓటరు జాబితాలో ఉన్న పేరుకు సరిపోక అధికారులకు అనుమానం కలిగితే ఓటరు రూ.2 చెల్లించి సవాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓటరు వయసు, తండ్రి పేరు, గుర్తింపు కార్డు వివరాలను తీసుకొని ప్రిసైడింగ్ అధికారి విచారణ చేపడతారు. ఒక వేళ బోగస్ అని తేలితే అతడిపై ఫిర్యదు చేసి పోలీసులకు అప్పగిస్తారు. ఒక వేళ సరియైన వివరాలు అని రుజువైతే అతడిని ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారు.

 

Related News

రణరంగంగా దేశ రాజధాని.. కదంతొక్కిన విద్యార్థులు, రైతులు.. వెలుగులోకి షాకింగ్ వీడియోలు!

మమ్మల్ని లాగొద్దు.. తక్షణమే విచారించలేం.. బొద్దింకలకు దిల్లీ హైకోర్టు ఝలక్!

ఢిల్లీలో హైటెన్షన్.. ప్రధాని ఇల్లు ముట్టడించిన రాహుల్, ప్రియాంక.. రోడ్డుపైనే ఖర్గే బైఠాయింపు!

పిల్లలపై లాఠీఛార్జ్ ఘోరం.. ధర్మేంద్ర ప్రధాన్ ముందే రేణుకా చౌదరి నిరసన

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

Big Stories

Advertisement
×