Delhi CM Arvind Kejriwal’s 10 Guarantees: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో అరెస్ట్ అయ్యి, మధ్యంతర బెయిల్పై తీహార్ జైలు నుంచి విడుదలైన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాజాగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అమలు చేసే 10 గ్యారంటీలను ప్రకటించారు కేజ్రీవాల్.
ఆదివారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆప్ జాతీయ కన్వీనర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 24 గంటల విద్యుత్, ఉచిత విద్య , ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదాతో సహా పలు హామీలను ఇచ్చారు. భారత సరిహద్దు వెంబడి చైనా ఆక్రమించుకున్న భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చారు.
తాను జైలులో ఉన్నందున ఈ పది హామీల ప్రకటన ఆలస్యమైందని కేజ్రీవాల్ అన్నారు. దేశంలో ఇంకా ఎన్నికలు మిగిలి ఉన్నాయన్నారు. ఈ హామీలపై తాను ఇతర ఇండియా కూటమి భాగస్వాములతో చర్చించలేదని.., అయితే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని కేజ్రీవాల్ అన్నారు.
ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలు అమలయ్యేలా చూస్తానని హామీ ఇస్తున్నానని కేజ్రీవాల్ అన్నారు.
Also Read: జరగబోయే ఎన్నికల్లో కేజ్రీవాల్ ఎఫెక్ట్ ఎంత?
అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన 10 హామీలు ఇవే:
Also Read: Lok Sabha Elections 2024 Live Updates: మధ్యాహ్నం ఒంటి గంట వరకు దేశంలో ఓటింగ్ శాతం ఎంతంటే..?
हम देश को ये 10 गारंटी दे रहे हैं। ये गारंटी नए भारत का विज़न है जो युवा, महिला, अमीर, ग़रीब, किसान और व्यापारी हर किसी का जीवन बदल देंगी। ये केजरीवाल की गारंटी हैं और मैं गारंटी लेता हूँ कि इन सभी गारंटी को पूरा करके भारत की दिशा और दशा बदलेंगे। pic.twitter.com/OIKI3bYanO
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 12, 2024