E-Paper
Advertisement

Noise Buds N1 TWS @ Rs 899: రూ.899లకే బ్రాండెడ్ ఇయర్‌బడ్స్ లాంచ్.. ఫీచర్లు అద్భుతం!

Noise Buds N1 TWS @ Rs 899: రూ.899లకే బ్రాండెడ్ ఇయర్‌బడ్స్ లాంచ్.. ఫీచర్లు అద్భుతం!
Advertisement

Buy Noise Buds N1 true Wireless Earbuds at Rs 899 Only: ప్రముఖ స్వదేశీ కన్స్యూమర్ టెక్ బ్రాండ్ నాయిస్ తాజాగా భారతదేశంలో ‘నాయిస్ బడ్స్ ఎన్1 ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌’ను తీసుకొచ్చింది. వీటిని అతి తక్కువ ధరలోనే కంపెనీ విడుదల చేసింది. కేవలం రూ.899తో దీనిని కొనుగోలు చేయవచ్చు. ఈ ఇయర్‌బడ్స్ నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చాయి.

కామ్ బీజ్, కార్బన్ బ్లాక్, ఐస్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్ వంటి కలర్ ఆప్షన్లను కలిగి ఉన్నాయి. వీటిని ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్ అమెజాన్‌తో పాటు ఇతర ప్లాట్ ఫార్మ్‌ల ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఇయర్‌బడ్స్ సేల్ ఫిబ్రవరి 27 నుంచి అమెజాన్‌లో స్టార్ట్ అవుతుంది.

Advertisement

నాయిస్ బడ్స్ ఎన్1 స్పెసిఫికేషన్స్:

ఈ ఇయర్‌ఫోన్‌లు ఇన్-ఇయర్ డిజైన్‌లను కలిగి ఉన్నాయి. దీనిద్వారా వినియోగదారులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ఫిట్‌ను అందిస్తాయి. అలాగే టిడబ్లూఎస్ 11ఎంఎం డ్రైవర్ యూనిట్‌ను ఇది కలిగి ఉంది.

Advertisement

Read More: యాపిల్ లాప్‌టాప్‌పై ఏకంగా రూ.22 వేల తగ్గింపు.. డోంట్ మిస్..!

అలాగే మెరుగైన క్లారిటీతో అదర్భుతమైన ఆడియో పెర్ఫార్మెన్స్‌ను ఇది అందిస్తుంది. ఇవి బ్లూటూత్ వెర్షన్ 5.3తో వస్తాయి. అంతేకాకుండా ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు అనుకూలంగా ఉండనున్నాయి. ఇవి పర్యావరణ శబ్దాన్ని నివారించడానికి క్వాడ్ మైక్‌లతో వస్తాయి.

అలాగే కాల్స్ సమయంలో వాయిస్‌ను చాలా స్పష్టంగా ఆడియోను అందిస్తాయి. ఈ ఇయర్‌బడ్స్ IPX5 రేటింగ్‌తో వస్తాయి. ఇయర్‌బడ్‌లు 40 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందించగలవని కంపెనీ పేర్కొంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తాయి. 10 నిమిషాల ఛార్జ్‌తో వినియోగదారులు రెండు గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను ఆస్వాదించవచ్చు.

Tags

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×