BigTV English
Advertisement

BCCI: అన్ని మూసుకొని ఫాలో కావాల్సిందే… కోహ్లీ దంపతులకు బీసీసీఐ కౌంటర్?

BCCI: అన్ని మూసుకొని ఫాలో కావాల్సిందే… కోహ్లీ దంపతులకు బీసీసీఐ కౌంటర్?

 


BCCI: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ  ( Kohli )దంపతులపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఫైర్ అయ్యింది. తమ రూల్స్ ప్రతి ఒక్కరు పాటించాల్సిందేనని… వార్నింగ్ ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అన్ని మూసుకొని… తాము పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందేనని హెచ్చరించింది. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా చెప్పకనే చెప్పింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. తాజాగా… టీమిండియా ప్లేయర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త రూల్స్ పెట్టిన సంగతి తెలిసిందే. విదేశీ టూర్లకు వెళ్తే… భార్యలకు పర్మిషన్లు లేవని… తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పష్టం చేసింది. రెండు వారాలకు మించి… కుటుంబ సభ్యులతో విదేశీ టూర్లలో గడపకూడదని కూడా తెలిపింది. ప్రవేట్ వెహికల్స్ లో మ్యాచ్లకు రాకూడదని… బీసీసీఐ ఇచ్చిన బస్సును వాడుకోవాలని సూచించింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి.. పెట్టిన ఆహారాన్ని మాత్రమే తినాలని వెల్లడించింది. కాదని ప్రత్యేకంగా చెఫ్ ను తెచ్చుకోవడం బంద్ చేయాలని స్పష్టం చేసింది.

లగేజ్ కూడా ఎక్కువ బరువు ఉండకూడదు అని వార్నింగ్ ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇటీవల భారత జట్టు టెస్టు ఆట తీరు సరిగ్గా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. గతంలో ఇలాంటి రూల్స్ ఉండేవి. కానీ… ఆ రూల్స్ గత కొన్ని రోజులుగా అమలు చేయడం లేదు. టీమిండియా ఆట తీరు సరిగ్గా లేకపోవడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త రూల్స్ అమలు చేస్తోంది. అయితే బీసీసీఐ ప్రకటించిన కొత్త రూల్స్… పైన చాలామంది క్రికెటర్లు అలాగే మాజీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కూడా.. బహిరంగంగానే బిసిసిఐ పెట్టిన రూల్స్ ను వ్యతిరేకించాడు. భార్యలతో గడపడం….తప్ప అంటూ మండిపడ్డారు. అదే సమయంలో అనుష్క శర్మ కూడా ఈ బీసీసీఐ రూల్స్ పై స్పందించారు.


Also Read: Tilak Varma – SKY: తెలుగోడి బౌలింగ్‌…సూర్య కుమార్‌ ఫీజ్‌లు ఔట్‌ ?

భార్యాభర్తలను విడగొట్టేందుకు ఈ రూల్స్ పెట్టారా అన్న రేంజ్ లో అనుష్క శర్మ స్పందించారు. అయితే విరాట్ కోహ్లీ దంపతులు ఇద్దరు బీసీసీఐ రూల్స్ పైన స్పందించడంతో.. దేశవ్యాప్తంగా వివాదం రాజుకుంది. దీంతో రంగంలోకి బీసీసీఐ పెద్దలు దిగారు. విదేశీ పర్యటనల ఫ్యామిలీ రూల్స్ పైన కోహ్లీ చేసిన వ్యాఖ్యలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి సెక్రటరీ సైకియా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఈ రూల్స్ సమీప భవిష్యత్తులో అస్సలు మార్చబోమని ఆయన క్లారిటీ ఇచ్చారు. దీనిపై కొందరికి ఆగ్రహం అలాగే భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు… కానీ తమ రూల్స్ మార్చేది లేదని క్లారిటీ ఇచ్చారు. రాత్రి రాత్రే ఈ నిర్ణయాలు తీసుకోలేదు… టీమిండియాలో ఐక్యత రావడానికి ఈ రూల్స్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరికి నచ్చిన నచ్చకపోయినా ఫాలో కావాల్సిందేనని కౌంటర్ ఇచ్చారు బీసీసీఐ సెక్రటరీ సైకియా.

Related News

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Hong Kong Sixes 2025: దినేష్ కార్తీక్ చెత్త కెప్టెన్సీ.. కువైట్, UAE చేతిలో వ‌రుస‌గా ఓడిన టీమిండియా

Womens World Cup 2029: వ‌చ్చే వ‌ర‌ల్డ్ క‌ప్ 2029పై ఐసీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇకపై 8 కాదు 10 జ‌ట్లకు ఛాన్స్‌, ఫాకిస్తాన్ కు నో ఛాన్స్ !

Big Stories

×