BigTV English

DPL: ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లోకి రిషబ్ పంత్‌ ఎంట్రీ

DPL: ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లోకి రిషబ్ పంత్‌ ఎంట్రీ

Rishabh Pant Entry Into The Delhi Premier League: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2024 ఈనెల 17 నుంచి ప్రారంభం కానుంది. తొలి ఎడిషన్ కావడంతో భారత యువ ఆటగాడు రిషబ్ పంత్ బరిలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు భారత క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.అంతేకాకుండా శ్రీలంక టూర్‌ని ముగించుకొని స్వదేశానికి వచ్చిన అనంతరం పంత్ ప్రస్తుతం రెస్ట్‌ మూడ్‌లోకి వెళ్లాడు. డీపీఎల్‌లోని అన్ని మ్యాచ్‌లను పంత్ ఆడే ఛాన్స్ లేదు. అందులోనూ కొన్ని మ్యాచ్‌లు మాత్రమే మనోడు ఆడనున్నట్టు క్రికెట్ వర్గాలు తెలిపాయి.


ఇక దులీప్ ట్రోఫీ సెప్టెంబర్ 5 నుంచి స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో పంత్ బరిలోకి దిగనుండటంతో ఆటలో మజా రానుందని అందరూ భావిస్తున్నారు. గాయం అనంతరం రీ ఎంట్రీ ఇచ్చిన పంత్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రమే బరిలోకి దిగాడు. అతడు టీమ్‌లో చోటు దక్కించుకోవాలంటే దులీప్ ట్రోఫీలో అతడు రాణించాల్సి ఉంది.

Also Read: ఒలింపిక్స్‌లో భారత్ రాణించకపోవడానికి రీజన్ ఇదేనా..!


డీపీఎల్ టీ20 లీగ్ తొలి మ్యాచ్ ఆడేందుకు రిషబ్ పంత్ ఓకే అన్నాడు. ఢిల్లీ యూత్‌కి ఇది నిజంగా గొప్ప వేదికనే చెప్పాలి. ఇలాంటి టోర్నీకి ప్రచారం కల్పించేందుకు పంత్ టీమ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వడం అందరికి ఎంతో ఆనందంగా ఉంది. అతడి కెరీర్ ముందుకు సాగడంతో ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్ కీలక రోల్ పోశించనుందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.

Related News

Team India : వెస్టిండీస్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక..వైస్ కెప్టెన్ గా జ‌డేజా..షెడ్యూల్ ఇదే

IND Vs AUS : ఆస్ట్రేలియాతో సిరీస్… టీమిండియా కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్

Asia Cup 2025 : టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పై విమర్శలు…గంభీర్ పై సంజూ సీరియస్?

Pak vs Ban: ఇవాళే బంగ్లా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌…గెలిస్తే ఫైన‌ల్స్‌, ఓడితే ఇంటికే

BCCI: బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇక ఈ ఇద్ద‌రూ పాక్‌ క్రికెట‌ర్ల కెరీర్ క్లోజ్‌

IND vs BAN: పసికూన బంగ్లాదేశ్ పై పంజా…ఆసియా కప్ ఫైనల్స్ కు టీమిండియా..ఇంటికి శ్రీలంక

IND vs BAN: త‌డ‌బ‌డిన టీమిండియా…బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే ?

Abhishek Sharma: అభిషేక్ కొంప‌ముంచిన సూర్య‌.. క‌ష్టాల్లో టీమిండియా, సంజూకు బ్యాటింగ్ ఇవ్వ‌క‌పోవ‌డంపై ట్రోలింగ్‌

Big Stories

×