E-Paper
Advertisement

DPL: ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లోకి రిషబ్ పంత్‌ ఎంట్రీ

DPL: ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లోకి రిషబ్ పంత్‌ ఎంట్రీ
Advertisement

Rishabh Pant Entry Into The Delhi Premier League: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2024 ఈనెల 17 నుంచి ప్రారంభం కానుంది. తొలి ఎడిషన్ కావడంతో భారత యువ ఆటగాడు రిషబ్ పంత్ బరిలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు భారత క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.అంతేకాకుండా శ్రీలంక టూర్‌ని ముగించుకొని స్వదేశానికి వచ్చిన అనంతరం పంత్ ప్రస్తుతం రెస్ట్‌ మూడ్‌లోకి వెళ్లాడు. డీపీఎల్‌లోని అన్ని మ్యాచ్‌లను పంత్ ఆడే ఛాన్స్ లేదు. అందులోనూ కొన్ని మ్యాచ్‌లు మాత్రమే మనోడు ఆడనున్నట్టు క్రికెట్ వర్గాలు తెలిపాయి.

ఇక దులీప్ ట్రోఫీ సెప్టెంబర్ 5 నుంచి స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో పంత్ బరిలోకి దిగనుండటంతో ఆటలో మజా రానుందని అందరూ భావిస్తున్నారు. గాయం అనంతరం రీ ఎంట్రీ ఇచ్చిన పంత్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రమే బరిలోకి దిగాడు. అతడు టీమ్‌లో చోటు దక్కించుకోవాలంటే దులీప్ ట్రోఫీలో అతడు రాణించాల్సి ఉంది.

Advertisement

Also Read: ఒలింపిక్స్‌లో భారత్ రాణించకపోవడానికి రీజన్ ఇదేనా..!

డీపీఎల్ టీ20 లీగ్ తొలి మ్యాచ్ ఆడేందుకు రిషబ్ పంత్ ఓకే అన్నాడు. ఢిల్లీ యూత్‌కి ఇది నిజంగా గొప్ప వేదికనే చెప్పాలి. ఇలాంటి టోర్నీకి ప్రచారం కల్పించేందుకు పంత్ టీమ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వడం అందరికి ఎంతో ఆనందంగా ఉంది. అతడి కెరీర్ ముందుకు సాగడంతో ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్ కీలక రోల్ పోశించనుందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.

Related News

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

Big Stories

Advertisement
×