E-Paper
Advertisement

Sanjiv Goenka: ఢిల్లీ కుట్రలు… పంత్ కు ఎక్కువ ధర పెట్టెలా చేశారు.. భారీ నష్టాల్లో ?

Sanjiv Goenka: ఢిల్లీ కుట్రలు… పంత్ కు ఎక్కువ ధర పెట్టెలా చేశారు.. భారీ నష్టాల్లో  ?
Advertisement

 Sanjiv Goenka: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో ( 2025 Indian Premier League ) స్టార్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ( Rishabh Pant )  రికార్డు ధర పలికిన సంగతి తెలిసిందే.  లక్నో యజమాని సంజీవ్ గోయెంకా ( Sanjiv Goenka )…. స్టార్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ను  ( Rishabh Pant ) వేలంలో కొనుగోలు చేశాడు. కేఎల్ రాహుల్ ఢిల్లీకి వెళ్లిపోగా… పంత్ లక్నోతో జతకట్టాడు. అయితే పంత్ కు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా రూ. 27 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు పంత్ కు అంత డబ్బు పెట్టి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందా అని అందరూ ఆలోచనలో పడ్డారు.

Also Read: WPL Auction 2025: జాక్‌పాట్ కొట్టిన 16 ఏళ్ల అమ్మాయి…రికార్డు సృష్టించిన విండీస్ ప్లేయర్!!

Advertisement

తాజాగా సంజీవ్ గొయెంకా  ( Sanjiv Goenka )ఈ విషయం పై న అసలు నిజాన్ని వెల్లడించాడు. రిషబ్ పంత్ ను రూ. 27 కోట్లకు వేలం వేయడానికి ప్రధాన కారణం ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని పార్థ్ జిందాల్ అని గొయెంకా వెల్లడించాడు. అతనికి పంత్ అంటే విపరీతమైన ఇష్టం. అందుకే పంత్ ను రూ. 27 కోట్లకు వేలం వేసామని చెప్పాడు. నిజానికి వేలం సమయంలో పంత్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మరియు లక్నో మధ్య గట్టి పోటీ ఏర్పడింది. చివరిలో పంజాబ్ తప్పుకోగా ఢిల్లీ, లక్నో పోటి పడ్డాయి. పంత్ ను కొనుగోలు చేయడానికి ఢిల్లీ క్యాపిటల్స్ 20.25 కోట్లకు బిట్ వేసింది.

 

Advertisement

గత సీజన్లో అదే జట్టులో ఉన్నందున ఢిల్లీకి ఆర్టీఎం ఉపయోగించే అవకాశం కూడా ఉంది. కానీ ఎల్ఎస్జి ఏకంగా 27 కోట్లకు బిట్ వేసింది. దీని తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ వెనకడుగు వేయడంతో పంత్ లక్నోలో చేరాడు. స్టార్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ను  ( Rishabh Pant ) టీమిండియాలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. మూడు ఫార్మాట్లలో అవకాశాలను దక్కించుకున్నాడు. పైగా పంత్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో సంజీవ్ ఇంకా తమ జట్టులోకి స్టార్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ను  ( Rishabh Pant ) ను తీసుకున్నట్లుగా వెల్లడించాడు.

Also Read: Travis Head: టీమిండియాకు శనిలా మారిన ట్రావిస్ హెడ్…ఆ ఇద్దరి సెంచరీ పూర్తి !

త్వరలోనే స్టార్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ను  ( Rishabh Pant ) ను లక్నో కెప్టెన్ గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. లక్నో సూపర్ జేయింట్స్ లో ఐడెన్ మార్క్రమ్, మిచెల్, నికోలస్ పూరన్ రూపంలో మరో ముగ్గురు సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. అయితే ముగ్గురు విదేశీ ఆటగాళ్లు కావడంతో పంత్ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా స్టార్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ను  ( Rishabh Pant ) మరో పదేళ్ల పాటు క్రికెట్ అద్భుతంగా ఆడగలడు. దీంతో పంత్ ను కెప్టెన్ చేస్తే తమ జట్టుకు సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించగలరని లక్నో భావిస్తోంది.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×