BigTV English

Shahid Afridi : ఇండియాపై వార్.. పాక్ ఓటమికి కారణమైన ఆఫ్రిదికి అవార్డు

Shahid Afridi : ఇండియాపై వార్.. పాక్ ఓటమికి కారణమైన ఆఫ్రిదికి అవార్డు

Shahid Afridi : ఇండియా-పాకిస్తాన్ మధ్య వార్ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య అగ్గి వేస్తే.. భగ్గుమన్నట్టు ఉంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో నిత్యం కాల్పులు, ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాలు అప్రమత్తమయ్యాయి. వాస్తవానికి పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని ఇదివరకే ప్రపంచ దేశఆలకు ప్రపంచ దేశఆలకు అంతా బెనిఫిట్స్ అందడం లేవనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్- భారత్ యుద్ధంలో ముఖ్యమైన పాత్ర పోషించిన షాహిద్ అఫ్రిదీకి  పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఓ షీల్డ్ అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 


Also Read :  PSL 2025: పాకిస్థాన్ గడ్డపై “ఆపరేషన్ సిందూర్”… ఆఫ్రిది, అక్తర్ సంబరాలు !

ఓటమికి అఫ్రిదే కారణం..


ప్రస్తుతం పాకిస్తాన్ లో పీఎస్ఎల్ జరుగుతుండగా.. భారత్ లో ఐపీఎల్ జరుగుతోంది. ఈ రెండింటికీ హోరా హోరీ పోటీ నెలకొంది. ఐపీఎల్ కి గతంలో ఒప్పుకున్న కీలక ఆటగాళ్లు దూరం కావడంతో పలు జట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ఓటమికి ఆప్రిది కారణం అని.. సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్స్ చేయడం విశేషం. ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో ఈనెల 18న బెంగళూరు వర్సెస్ కోల్ కతా మధ్య   జరిగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. ఈ మ్యాచ్ వాయిదా పడటంతో కేకేఆర్ జట్టు ప్లే ఆప్స్ నుంచి నిష్క్రమించింది. పీఎస్ఎల్ లో మాత్రం అలాంటివి ఏమి కాకుండా యధావిధిగా మ్యాచ్ లు జరుగుతున్నాయి. పీఎస్ఎల్ లో ఇప్పటివరకు క్వాట్టా గ్లాడియేటర్స్ టీమ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

అఫ్రిది ఫోటోలు వైరల్.. 

మరోవైపు ఆపరేషన్ సిందూర్ పై ఇన్నాళ్లూ బుకాయించిన పాకిస్తాన్ తాజాగా అసలు వాస్తవాలను వెల్లడించింది. నూర్ ఖాన్, ఇతర వైమానిక స్థావరాలపై దాడి జరిగిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు. దాడుల విషయం తెల్లవారుజామున 2.30 గంటలకు ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ వివరించారని తెలిపారు. ఆ సమయంలో తమ వైమానిక దళం స్థానిక సాంకేతిక పరిజ్ఞానం, చైనీస్ యుద్ధ విమానాలను వినియోగించిందని షరీఫ్ పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో భారత్ -పాకిస్తాన్ లు కాశ్మీర్ సహా తమ మధ్య ఉన్నటువంటి విబేధాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని.. ప్రధాని వెల్లడించారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఇప్పటి వరకు మూడు సార్లు యుద్ధం జరిగినా వచ్చింది ఏమి లేదని వెల్లడిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ వంటి అన్నీ ప్రధాన అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. ఇవి లేకుంటే… మనం ప్రశాంతంగా ఉండలేమని వెల్లడించారు.  ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆప్రిదికీ సంబందించిన ఫొటోలు,  వీడియోలు వైరల్ అయ్యాయి. మరోవైపు పాకిస్తాన్ గడ్డ పై ఆపరేషన్ సిందూర్ కలకలం రేపడం.. రావల్పిండి స్టేడియంలో మాజీ క్రికెటర్లు అప్రిదీ, అక్తర్ లు కనిపించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. షాహిద్ అప్రిదీ రోడ్ల పై ర్యాలీలు కూడా తీయడం విశేషం. ప్రస్తుతం పాక్ పై టీమిండియా క్రికెట్ అభిమానాలు క

 

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×