E-Paper
Advertisement

Tanveer Ahmed: పాకిస్తాన్ ను పేరు ఎత్తితేనే ఇండియాకు వ‌ణుకుపుడుతోంది..అందుకే బాయ్ కాట్ చేశాం !

Tanveer Ahmed:  పాకిస్తాన్ ను పేరు ఎత్తితేనే ఇండియాకు వ‌ణుకుపుడుతోంది..అందుకే బాయ్ కాట్ చేశాం !
Advertisement

Tanveer Ahmed: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026) నేపథ్యంలో పాకిస్తాన్, ఇండియా ( India vs Pakistan ) మ్యాచ్ రద్దు అయ్యే ప్రమాదం పొంచి ఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan national cricket team) సంచలన ప్రకటన చేసింది. దీనిపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. అయితే, ఇండియాతో జరిగే మ్యాచ్ ను బహిష్కరించడం పైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed ) స్పందించారు. పాకిస్తాన్ పేరు ఎత్తితేనే ఇండియా గజగజ వణికి పోతుందని… అందుకే తామే మ్యాచ్ బాయ్ కాట్ ( Pakistan Boycott) చేసినట్లు వింత వ్యాఖ్యలు చేశారు తన్వీర్ అహ్మద్‌. ఇండియాను ఓడించిన చరిత్ర మాకు వద్దు.. అందుకే వాళ్ళను వదిలేసామని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో తన్వీర్ అహ్మద్ పైన ఇండియన్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

Also Read: Danish Kaneria: టీమిండియా అంటే నిద్ర‌లో కూడా ఉలిక్కిప‌డుతున్నారు..ఫైన‌ల్స్ ఆడాల్సి వ‌స్తే పారిపోతారా ?

పాకిస్తాన్ ను పేరు ఎత్తితేనే ఇండియాకు వ‌ణుకుపుడుతోంది

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026) నేపథ్యంలో ఇండియాతో జరిగే మ్యాచ్ ను పాకిస్తాన్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డును వ్యతిరేకిస్తూ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఇలాంటి వాళ్లు విమర్శలు చేస్తుంటే, మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ మాత్రం డిఫరెంట్ గా స్పందించారు. పాకిస్తాన్ ను చూస్తే ఇండియాకు వణుకు పుడుతోందని… ఇలాంటి సమయంలో మళ్లీ ఐసీసీ టోర్నమెంట్ లో ఓడించడం ఎందుకని, బాయ్ కాట్ చేసినట్లు వెల్లడించారు. ఈ టోర్నమెంట్ లో ఇండియన్ ఓడించి, చరిత్రలో పాకిస్తాన్ నిలిచే ఛాన్స్ ఉంది.. దీనిపై పుస్తకాలు కూడా రాసేవాళ్లు అంటూ వ్యాఖ్యానించారు. అదంతా తమకు వద్దని… ఇండియాతో జరిగే మ్యాచ్ బహిష్కరించినట్లు వింత వ్యాఖ్యలు చేశారు తన్వీర్ అహ్మద్. కానీ పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఇండియాకు భయపడలేదని వ్యాఖ్యానించారు.

పాకిస్తాన్ మాజీల వింత వాద‌న‌లు

తన్వీర్ అహ్మద్ ఇలా వ్యవహరిస్తుంటే.. షోయబ్ అక్తర్ ( Shoaib Akthar), రమీజ్ రాజా ( Ramiz Raja) లాంటి వాళ్లు మాత్రం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఐసీసీ నుంచి వచ్చే నిధుల పైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నడుస్తోందని… ఇలాంటి నేపథ్యంలో ఇండియాతో మ్యాచ్ బహిష్కరించడం చాలా తప్పు అని పేర్కొంటున్నారు. ఇండియాతో మ్యాచ్ ఆడకపోతే పాకిస్తాన్ రోడ్డున పడడం గ్యారంటీ అంటూ రమీజ్ రాజా హెచ్చరించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ నుంచి దాదాపు 70 శాతం నిధులు వ‌స్తున్నాయ‌ని గుర్తు చేశారు. అయితే, మ్యాచ్ బాయ్ కాట్ చేస్తే ఆ నిధులు క‌ట్ అయ్యే ప్ర‌మాదం పొంచి ఉంటుంద‌ని వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Also Read: Kevin Pietersen-Mohsin Naqvi: పాకిస్తాన్ కు సిగ్గుందా ? మ‌రీ..ఫైన‌ల్స్ లో టీమిండియాతో ఆడాల్సి వ‌స్తే, ఏం పీకుతారు? రెచ్చిపోయిన‌ పీట‌ర్స‌న్

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×