E-Paper
Advertisement

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ సిగ్గులేనోడు…ఒక్క ప‌రుగు చేసినా సెంచ‌రీలా సెల‌బ్రేష‌న్ చేస్తాడు

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ సిగ్గులేనోడు…ఒక్క ప‌రుగు చేసినా సెంచ‌రీలా సెల‌బ్రేష‌న్ చేస్తాడు
Advertisement

Tanveer Ahmed :  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) కొనసాగుతున్న నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (Royal Challengers Bengaluru) అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో మొదటి మ్యాచ్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు అన్ని విభాగాల్లో అదరగొడుతోంది బెంగళూరు. దీని ఫలితమే పాయింట్ల పట్టికలో కూడా బెంగుళూరు మొదటి స్థానంలో ఉండటం. దానికి తగ్గట్టుగానే విరాట్ కోహ్లీ కూడా అద్భుతంగా రాణిస్తూ జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లో అర్థ సెంచరీ అయిన చేసి ఇరగదీస్తున్నాడు.

Also Read: జాకబ్ బెథెల్ గోల్డ్ చైన్ దొంగిలించిన RCB ఫ్యాన్స్ ? పాకిస్తాన్ వెధ‌వ‌ల్లాగా త‌యారు అవుతున్నారంటూ ట్రోల్స్!

Advertisement

మొన్న కేకేఆర్ పైన 58 బంతుల్లో సెంచరీ నమోదు చేసి బెంగళూరును ( RCB) విజయతీరాలకు చేర్చాడు విరాట్ కోహ్లీ (Tanveer Ahmed). అయితే ఈ సెంచరీ నమోదు తర్వాత విరాట్ కోహ్లీని టార్గెట్ చేసి చాలా దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విరాట్ కోహ్లీ ( Virat Kohli) పరువు తీసేలా మాట్లాడుతున్నారు. టి20 లకు పనికిరాదని.. టెస్టులకు మాత్రమే విరాట్ కోహ్లీ సెట్ అవుతాడని ఇజ్జత్ తీస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మాజీ పాకిస్తాన్ ఆటగాడు తన్వీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ లాంటి చెత్త ఆటగాడిని జన్మలో ఎన్నడూ చూడలేదని బాంబు పేల్చాడు.

కోహ్లీ సిగ్గులేనోడు ..ఒక్క ప‌రుగు చేసినా సెంచ‌రీలా సెల‌బ్రేష‌న్ చేస్తాడు

కేకేఆర్ వర్సెస్ బెంగళూరు  ( Royal Challengers Bengaluru vs Kolkata Knight Riders)  మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ ( Virat Kohli) సెంచరీ నమోదు చేసిన నేపథ్యంలో సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో చేసుకున్నాడు. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ స్టార్ ఆటగాడు తన్వీర్ అహ్మద్ సెటైర్లు పేల్చారు. విరాట్ కోహ్లీ లాంటి సిగ్గు లేని ప్లేయర్ ను ఇప్పటి వరకు తన జన్మలో చూడలేదని తెలిపారు. సింగిల్ తీసిన కూడా సెంచరీ చేసినట్లుగా ఫీల్ అవుతాడని ఎద్దేవా చేశారు. ఇక సెంచరీ చేస్తే వరల్డ్ కప్ వచ్చినట్లుగానే ఫీలై గ్రౌండ్ మొత్తం తిరిగేస్తాడని ఇజ్జత్ తీశారు.

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో అనవసరంగా విరాట్ కోహ్లీని ఆడిస్తున్నారని మండిపడ్డారు. అతని అభిమానులు మ్యాచ్ చూస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ వ్యూయర్షిప్ పెరుగుతుందని భావించి.. విరాట్ కోహ్లీని భరిస్తున్నారు తప్ప.. ఇంకేం లేదని సెటైర్లు పేల్చాడు. బాబర్ ఆజం ముందు విరాట్ కోహ్లీ దేనికి పనికిరాడు అని.. ఇకనైనా టి20 లకు రిటైర్మెంట్ ప్రకటించి, రెస్ట్ తీసుకోవాలని సూచనలు చేశారు. 58 బంతుల్లో సెంచరీ చేసి ఓవర్ గా సెలబ్రేషన్స్ చేసుకున్నాడని మండిపడ్డారు. ఇదే ప్లేస్ లో మ‌రో ప్లేయ‌ర్ ఉంటే, డ‌బుల్ సెంచ‌రీ చేసేవాడ‌ని సెటైర్లు పేల్చాడు త‌న్వీర్ అహ్మ‌ద్.

Also Read: రాజీవ్ శుక్లా భాగోతం బ‌య‌ట‌పెట్టిన ల‌లిత్ మోడీ…ఐపీఎల్ లో ఛాన్స్ ఇస్తామ‌ని డ‌బ్బులు వ‌సూళ్లు, ప్రైవేట్ వీడియోలు చూపించి !

 

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×