E-Paper
Advertisement

WPL 2026 Eliminator scenarios: ఢిల్లీ చేతిలో ముంబై ఫూచ‌ర్‌..అంపైర్లను కొనేందుకు అంబానీ ప్ర‌య‌త్నాలు ?

WPL 2026 Eliminator scenarios: ఢిల్లీ చేతిలో ముంబై ఫూచ‌ర్‌..అంపైర్లను కొనేందుకు అంబానీ ప్ర‌య‌త్నాలు ?
Advertisement

WPL 2026 Eliminator scenarios: మహిళల ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( WPL 2026 ) చివరి దశకు వచ్చేసింది. మరో మూడు మ్యాచ్ లు ఆడితే టోర్నమెంట్ ఫినిష్ అవుతుంది. మొన్న జనవరి 9వ తేదీన ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి 5వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఫైనల్ కు చేరింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అటు గుజరాత్ జెయింట్స్‌ మహిళల జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ కు ఎంపికైంది. మరో జట్టు ఈ ఎలిమినేటర్ మ్యాచ్ కు ఎంపిక కావాల్సిన పరిస్థితి ఉంది. అయితే, ఈ స్థానం కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ పోటీ పడుతున్నాయి. యూపీ వారియర్జ్‌ జట్టు పైన రేపు ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధిస్తే, ముంబై ఇండియన్స్ ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది.

Also Read: Kohli Deactivate Instagram: కోహ్లీ, అనుష్క మ‌ధ్య చిచ్చు పెట్టిన సెక్సీ లేడీ..అందుకే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్​ మాయం !

ముంబైకి కొత్త టెన్షన్.. ఢిల్లీ క్యాపిటల్స్ విజయంపై ఆధారం

Advertisement

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( WPL 2026 qualification scenarios ) నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ యూపీ వారియర్జ్ ( Delhi Capitals Women vs Up Warriorz Women) మధ్య రేపు కీలక ఫైట్ జరగనుంది. వడోదర వేదికగా ఈ మ్యాచ్ రాత్రి ప్రారంభం అవుతుంది. అయితే ఆరు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, ఇందులో గెలిస్తే 8 పాయింట్లు సాధిస్తుంది. అదే జరిగితే ముంబై ఇండియన్స్ ఎలిమినేట్ అవుతుంది. ఇంటికి వెళ్లనుంది. అప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ నేరుగా ఎలిమినేటర్ మ్యాచ్ కోసం సిద్ధం కావాల్సి ఉంటుంది. అక్కడ గుజరాత్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడాలి. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 3వ తేదీన ఉంటుంది. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు, ఫిబ్రవరి 5వ తేదీన బెంగళూరు తో ఫైనల్ ఆడుతుంది. ఒకవేళ రేపు జరిగే చివరి లీగ్ దశ మ్యాచ్ లో ఢిల్లీ ఓడిపోయి యూపీ గెలిస్తే, రన్ రేట్ ఆధారంగా ముంబై ఎలిమినేటర్ మ్యాచ్ కు వెళ్తుంది. ఒకవేళ ముంబై ఎలిమినేటర్ కు వచ్చిందంటే నేరుగా ఫైనల్ కు వెళ్లి, టైటిల్ కూడా గెలిచే ఛాన్స్ ఉంటుంది.

అంబానీ స్కెచ్ లు షురూ ?

ఢిల్లీ వర్సెస్ యూపీ మధ్య మ్యాచ్ ముంబైకి చాలా కీలకంగా మారింది. ఇలాంటి నేపథ్యంలోనే ముఖేష్ అంబానీ కొత్త స్కెచ్ లు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముంబై (Mumbai Indians) మ్యాచ్ గెలిస్తే కచ్చితంగా కంపేర్లను కొనుగోలు చేసి గెలిచారనే ట్రోలింగ్ చేస్తారు. దానికి తగ్గట్టుగానే ఎంపైర్ల నిర్ణయాలు కూడా ఉంటాయి. అయితే ఢిల్లీ వర్సెస్ యూపీ మధ్య జరిగే మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయేలా అంబానీ స్కెచ్ లు వేస్తున్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఎంపైర్లను కొనుగోలు చేసి, యూపీని గెలిపించేందుకు అంబానీ సిద్ధమయ్యాడని అంటున్నారు. ఈ మేరకు దారుణంగా పోస్టులు కూడా పెడుతున్నారు.

Advertisement

Also Read:  Yuvraj Singh: యువ‌రాజ్ ఇంత కామాంధుడా ? హీరోయిన్ తో శృంగారం.. ఆస్ట్రేలియా హోట‌ల్ లో చెప్పులు కూడా !

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×