E-Paper
Advertisement
Double Murder: జీడిమామిడి తోటలో తల్లీ, కూతుళ్ల హత్య కలకం
అనంత శ్రీరామ్ ఫ్యామిలీ టార్గెట్? అర్థరాత్రి బెదిరింపులు..భూవివాదంలో అసలు ఏం జరుగుతోంది?

అనంత శ్రీరామ్ ఫ్యామిలీ టార్గెట్? అర్థరాత్రి బెదిరింపులు..భూవివాదంలో అసలు ఏం జరుగుతోంది?

Ananth Sriram: అనంత్ శ్రీరామ్..పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సినిమాలకి తన కలం బలంతో సాహిత్యాన్ని అందించిన ఈ ప్రముఖ లిరిసిస్ట్  కుటుంబంలోని గొడవలు ఇపుడు రోడ్డు మీద పడ్డాయి. అవును.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నాడు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అనంత్ శ్రీరామ్ ప్రత్యక్షమవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సెలబ్రిటీ హోదాను పక్కనబెట్టి, ఒక సామాన్యుడిలా తన వృద్ధ తల్లిదండ్రుల ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ జిల్లా కలెక్టర్, ఎస్పీలను వేడుకోవడం […]

మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్

మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్

Machkund Fire: ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో ఉన్న మాచ్‌‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సాంకేతిక కారణాల వల్ల పవర్ స్టేషన్‌ను అత్యవసరంగా షట్‌డౌన్ చేసిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో విద్యుత్ కేంద్రం రెండో అంతస్తులో విధుల్లో ఉన్న పలువురు కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. ప్రమాద స్థలంలో దట్టమైన పొగ, సెగలు అలుముకోవడంతో కార్మికులను రక్షించేందుకు లోపలికి వెళ్లడం రెస్క్యూ సిబ్బందికి […]

కోడూరు హైవేపై ఘోర ప్రమాదం.. మూడు వాహనాలు దగ్ధం!
ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ.. ఒకరి మృతి, పలువురికి గాయాలు

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ.. ఒకరి మృతి, పలువురికి గాయాలు

Road Accident: తెల్లవారుజామున ప్రశాంతంగా నిద్రిస్తున్న ప్రయాణికులపై మృత్యువు లారీ రూపంలో విరుచుకుపడింది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోగా, మరో పది మందిని ఆసుపత్రి పాల చేసింది. శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి విజయవాడకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును, అతి వేగంతో వచ్చిన ఒక లారీ ఢీకొట్టింది. ఈ పెను ప్రమాదంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం హాహాకారాలతో మిన్నంటింది. మృత్యుఒడిలోకి […]

బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్.. అవార్డు అందుకున్న ఏపీ సీఎం చంద్రబాబు
Tirupati Tragedy: తిరుపతిలో తీవ్ర విషాదం.. ఒకే ఫ్యామిలీలో 5గురు మృతి.. అసలేం జరిగింది?
కర్నూలు రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ ఆవేదన.. బాధితులకు ఆర్థిక సాయం ప్రకటన.

కర్నూలు రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ ఆవేదన.. బాధితులకు ఆర్థిక సాయం ప్రకటన.

Kurnool Accident: కర్నూలు జిల్లాలో గురువారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకోవాలని ఎంతో ఆశతో బయలుదేరిన భక్తులను మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించింది. కర్ణాటకలోని చిక్‌మంగళూరు నుంచి యాత్రికులతో వస్తున్న బొలెరో వాహనం, మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం నుజ్జునుజ్జవ్వగా, ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో […]

కాజీపేటలో కలకలం.. పోలీసులపైకి రాళ్లు.. ఎదురు కాల్పుల్లో నిందితుడు క్లోజ్!
పార్టీ పరువు తీస్తే సస్పెన్షనే.. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

పార్టీ పరువు తీస్తే సస్పెన్షనే.. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

CM Chandrababu: ఏపీ రాజకీయాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో పాలన సాగిస్తూనే, పార్టీ అంతర్గత క్రమశిక్షణపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు వ్యవహారంపై సీఎం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ఎవరు వ్యవహరించినా, వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు. పార్టీ గౌరవానికి భంగం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని ఆయన స్పష్టం చేశారు. […]

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం బంపర్ ఆఫర్.. ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్..!
డేంజర్ బెల్స్.. నిప్పుల కొలిమిలా ఆంధ్రప్రదేశ్.. బయట అడుగుపెడితే వడదెబ్బే!
Bharathi Cement: జగన్ సతీమణికి షాక్.. ఈ-వేలం కాకుండా లీజులు ఎలా వచ్చాయి? భారతి సిమెంట్‌కు సర్కార్ నోటీసులు!
Putta Report: డ్రగ్స్ కేసులో ట్విస్ట్..  టీడీపీ అధిష్టానానికి చేరిన పుట్టా నివేదిక.. అసలేం జరుగబోతుంది?
KK Raju: విశాఖలో రూ. 5 వేల కోట్ల భూ దోపిడీ.. కూటమి నేతలపై విరుచుకుపడ్డ కేకే రాజు!

Big Stories

×