E-Paper
Advertisement
డేంజర్ బెల్స్.. నిప్పుల కొలిమిలా ఆంధ్రప్రదేశ్.. బయట అడుగుపెడితే వడదెబ్బే!
Bharathi Cement: జగన్ సతీమణికి షాక్.. ఈ-వేలం కాకుండా లీజులు ఎలా వచ్చాయి? భారతి సిమెంట్‌కు సర్కార్ నోటీసులు!
Putta Report: డ్రగ్స్ కేసులో ట్విస్ట్..  టీడీపీ అధిష్టానానికి చేరిన పుట్టా నివేదిక.. అసలేం జరుగబోతుంది?
KK Raju: విశాఖలో రూ. 5 వేల కోట్ల భూ దోపిడీ.. కూటమి నేతలపై విరుచుకుపడ్డ కేకే రాజు!
Toll Scam: చెట్టుకు సీసీ కెమెరా పెట్టి.. సినిమా రేంజ్‌లో అక్రమ టోల్ దోపిడి..!
Kuppam Ganja: కుప్పం పోలీసుల మెరుపు దాడి.. అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్!
Penukonda Politics: శంకరనారాయణ గూడు చెదరగొట్టే వ్యూహం.. ఉషశ్రీ చరణ్ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
Andhra Pradesh News: మేయర్ షాక్.. పలుగు పార పట్టిన మేయర్
Top 20 News Today: ప్రయాణికుడిని కొట్టిన రైల్వే అధికారి.. కారు ఢీకొని బైకర్ దుర్మరణం
Top 20 News Today: విశాఖలో గోమాంసం ఘటనపై పవన్ సీరియస్.. కాకినాడలో ఐదుగురు దొంగల అరెస్ట్
Petrol Pump Abuse: ఉద్యోగిని అర్దనగ్నంగా సంకెళ్లతో స్తంభానికి కట్టేసి.. పెట్రోల్ పంప్ మేనేజర్ దాష్టీకం
Jagan: ఎక్స్‌లో జగన్ మాట.. మమ్మల్ని గర్వపడేలా చేశావంటూ
YS Abhishek Reddy: వైఎస్ కుటుంబంలో విషాదం, అభిషేక్ ఇక లేడు
Elephants Attack : తెలుగు రాష్ట్రాల్లో ఏనుగుల బీభత్సం, సెల్ఫీ కోసం వెళ్తే ప్రాణాలు తీసిన గజరాజు, భయం గుప్పిట్లో అటవీ గ్రామాలు

Elephants Attack : తెలుగు రాష్ట్రాల్లో ఏనుగుల బీభత్సం, సెల్ఫీ కోసం వెళ్తే ప్రాణాలు తీసిన గజరాజు, భయం గుప్పిట్లో అటవీ గ్రామాలు

Elephants Attacks :  తెలుగు రాష్ట్రాల్లో ఏనుగుల గుంపులు హల్ చల్ చేస్తున్నాయి. కనిపించిన వాళ్లను తరుముతూ భీతిల్లిపోయేలా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురి ప్రాణాలను సైతం తీస్తున్నాయి. దీంతో జనం భయబ్రాంతులవుతున్నారు. తెలంగాణలో ఏం జరిగిందంటే… ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగుల గుంపులు నానా హైరానా సృష్టించాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు కదలికలు కలకలం రేపాయి. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులోని అటవీ ప్రాంతానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఏనుగులు సంచరిస్తున్నాయని ఇటు మహా, […]

Ap Dcm Pawan Kalyan : విజయనగరంలో తాగునీరు కలుషితం,10 మంది మృతి, వ్యక్తిగతంగా లక్ష ఇస్తున్నా : పవన్ కల్యాణ్

Ap Dcm Pawan Kalyan : విజయనగరంలో తాగునీరు కలుషితం,10 మంది మృతి, వ్యక్తిగతంగా లక్ష ఇస్తున్నా : పవన్ కల్యాణ్

Ap Dcm Pawan Kalyan : విజయనగరం జిల్లాలో ఉపముఖ్యమంత్రి సీఎం పవన్‌ పర్యటించారు. తాగునీరు కలుషితమై డయేరియా తలెత్తిందన్నారు. ఫలితంగా 10 మంది మృతి చెందారని, గత ప్రభుత్వ తప్పిదాలే తమకు వారసత్వంగా వచ్చాయన్నారు. నివేదిక వచ్చాక న్యాయం చేస్తాం… ఘటనపై సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్‌తో విచారణ జరిపిస్తామని అన్నారు. నివేదిక వచ్చాక మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి వ్యక్తిగతంగా రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా చొప్పున ఇస్తున్నట్లు ప్రకటించారు. గత ఐదేళ్లు […]

Big Stories

Advertisement
×