E-Paper
Advertisement
Ysrcp : సర్కారుపై ‘ప్రైవేట్’ అస్త్రం.. మైలేజ్ కోసమైనా?
Jagan : పాత మిత్రుడితో జగన్ కొత్త స్నేహం?
YSRCP : ఏ ఒక్కరినీ వదలం.. పిన్నెల్లికి అంత సీన్ ఉందా?
CBN : చంద్రబాబు గరం.. అలాంటి వారు వద్దే వద్దు!
ysrcp : ఎన్నికల ముందు అయోమయంలో వైసీపీ?
CBN : తెలుగు ప్రజలను ఐక్యం చేసే బిజీలో చంద్రబాబు!
Pawan : మేం అలా చేస్తే కథ వేరేలా ఉంటుంది..!
Janasena : జీరో టు 100 స్ట్రైక్ రేట్.. నెక్స్ట్ ఏంటి?
Chandrababu : చంద్రబాబు వ్యాఖ్యలను వక్రీకరిస్తున్న వైసీపీ!

Chandrababu : చంద్రబాబు వ్యాఖ్యలను వక్రీకరిస్తున్న వైసీపీ!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారని కూటమి నేతలు మండిపడుతున్నారు.ప్రభుత్వ పథకాల అమలులో ఆయన పారదర్శకంగా వ్యవహరిస్తున్నారని, అకౌంటబులిటీని అమలు చేస్తున్నారని గుర్తుచేస్తున్నారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని చంద్రబాబు పిలుపునివ్వడం వెనుక తప్పుడు అర్థాలు ఎందుకు తీస్తున్నారని ఫైర్ అవుతున్నారు.2024 జనరల్ ఎలక్షన్స్ తర్వాత చంద్రబాబు జనాభా పెంచడం మీద ఫోకస్ పెట్టారు. దంపతులు కనీసం ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. ఇలా చేయడం వలన మున్ముందు […]

YS Sharmila : అన్న మీద కోపం బాబు మీద ఎందుకమ్మా తీస్తావ్?
Ys jagan : ఆ వర్గాలపై జగన్ ఫోకస్..ఆ మచ్చ పోగొట్టుకునేందుకేనా?
Ysjagan : ‘హిందూత్వ’ సెంటిమెంట్.. అదే జగన్ ఎన్నికల అస్త్రమా?
YSRCP : వైసీపీ నేతలు ఇంతలా రెచ్చిపోవడానికి కారణం ఇదే!

YSRCP : వైసీపీ నేతలు ఇంతలా రెచ్చిపోవడానికి కారణం ఇదే!

ఏపీలో ప్రతిపక్ష వైసీపీ నేతల ఆగడాలు శృతి మించుతున్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నట్టు తెలుస్తున్నది.అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్‌లో ఇష్టానుసారంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని బూతులు మాట్లాడటం, దాడులకు పాల్పడటంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులకు చేస్తున్నట్టు సమాచారం. జగన్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఆ పార్టీ నేతలు పెద్దఎత్తున ఇల్లీగల్ వ్యాపారాలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.విశాఖ జిల్లాలోని మన్యంలో గుట్టుగా గంజాయి పండిస్తూ వాటిని విశాఖతో పాటు ఏపీ మొత్తం వ్యాప్తి […]

Pawan : బీఅలర్ట్.. పవన్ చెప్పింది అక్షరాల నిజం!
Ysrcp : హత్యా రాజకీయాలపై ‘అంబటి’ సూక్తులు.. మరి మీరు చేసిందేంటి?

Ysrcp : హత్యా రాజకీయాలపై ‘అంబటి’ సూక్తులు.. మరి మీరు చేసిందేంటి?

ఏపీలో హత్యారాజకీయాలను సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేశ్ ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి,వైసీసీ సీనియర్ నేత అంబటి రాంబాబు అన్నారు.రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారని, ఇదేక్కడి రాజకీయమని విమర్శలు సంధించారు.విశాఖలో కాపు నేతల బ్రేక్ ఫాస్ట్ సమావేశానికి హాజరైన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.గుంటూరులో తన ఇంటిపై జరిగిన దాడిలో తన హత్యకు కుట్ర పన్నారని,దీనిని సీఎం చంద్రబాబు, నారాలోకేశ్ దగ్గరుండి మానిటర్ చేశారని చెప్పుకొచ్చారు.ఇదిలాఉండగా, వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై నెట్టింట భిన్నాభిప్రాయాలు […]

Big Stories

Advertisement
×