E-Paper
Advertisement
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. బీజేపీకి కొత్త టెన్షన్.. కాంగ్రెస్ వైపు మైనార్టీల మొగ్గు, అస్సాం టు తమిళనాడు

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. బీజేపీకి కొత్త టెన్షన్.. కాంగ్రెస్ వైపు మైనార్టీల మొగ్గు, అస్సాం టు తమిళనాడు

Assam Result: దేశంలోని ముస్లిం వర్గాలు దశాబ్దమున్నరపాటు బీజేపీకి అండగా నిలిచింది. అందువల్లే మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించిందని చెబుతుంటారు. ఆ ఓటు బ్యాంకు ఇప్పుడిప్పుడే టర్న్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అందుకు నిదర్శనం ఇటీవల కేరళ-అస్సాంలోని వచ్చిన ఫలితాలు. ఇదే కంటిన్యూ అయితే 2029 పార్లమెంటు ఎన్నికల్లో మోదీ ప్రభుత్వానికి కష్టాలు తప్పవనే వాదన బలంగా వినిపిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. బీజేపీకి కొత్త టెన్షన్  ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను […]

ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవే.. ఆ నంబర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Assembly Elections 2026: రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. కేరళం, అసోం, పుదుచ్చేరి ఎంతంటే..
Sukhoi Jet Crash: అస్సాంలో కూలిన యుద్ధ విమానం.. భారీ పేలుడు శబ్దం, స్థానికులు బెంబేలు
Rapido Driver: అస్సాంలో దారుణం.. ర్యాపిడో రైడ్‌లో మహిళకు నరకం.. వీడియో వైరల్!
Assam Train Accident: అస్సాంలో ఏనుగులను ఢీకొట్టిన రాజధాని ఎక్స్ ప్రెస్.. పట్టాలు తప్పిన ఐదు బోగీలు
Blast on Railway Track: ట్రాక్ పై బాంబు పేలుడు, రైల్వే సర్వీసులు బంద్!
Nupur Bora: ఈ మహిళ ఇంట్లో నోట్ల కట్టలు.. బంగారం కడ్డీలు, అసలు విషయం ఏంటంటే
Modi Assam Visit: అస్సాంలో మోదీ పర్యటన.. రూ.18,530 కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం
Assam Man: ప్రియుడితో భార్య పరార్.. ఆనందంలో భర్త, ఆపై పాలతో స్నానం
Solo Travel: సోలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా ? ఈ ప్రదేశాలకు తప్పకుండా వెళ్లండి !
Assam AIUDF MLA: శంకుస్థాపనకు వెళ్లి రెచ్చిపోయిన ఎమ్మెల్యే, ఏకంగా అరటి మొక్కను తీసుకొని..
CM Himanta Biswa : రాష్ట్రానికి రెండో రాజధానిని ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి.. పరిపాలన ఎక్కడి నుంచంటే..

CM Himanta Biswa : రాష్ట్రానికి రెండో రాజధానిని ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి.. పరిపాలన ఎక్కడి నుంచంటే..

CM Himanta Biswa : అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రాజధాని గౌహతిలో కాకుండా దిబ్రూఘర్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి సాధారణంగా గౌహతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుతుంటారు. కానీ ఈసారి తూర్పు అస్సాంలోని దిబ్రూఘర్‌లోని ఖనికర్ పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగానే.. అస్సాం ప్రజలకు రాష్ట్ర రాజధాని విషయమై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే అస్సాంలోని కీలక నగరమైన దిబ్రూఘర్‌ను రాష్ట్ర రెండో రాజధానిగా అభివృద్ధి […]

Assam Mine Tragedy : అస్సాం బొగ్గుగని ప్రమాదంలో 4 మృతదేహాలు స్వాధీనం.. రాష్ట్రంలో రాజకీయ రచ్చ మొదలు..
Black Magic Village: ఈ ఊర్లో ఇంటికో మంత్రగాడు, చేతబడులే వీరి ఉపాధి.. ధైర్యం ఉంటేనే వెళ్లండి!

Big Stories

×