BigTV English
Advertisement
Bangalore: రోడ్డుపై వాగ్వాదం.. బైకర్‌ను ఢీ కొట్టిన క్యాబ్ డ్రైవర్
Crime News: అలా చేశాడని.. 2 కిమీలు వెంటాడి, కారుతో గుద్దేసి మరీ బైకర్‌ను చంపేసిన దంపతులు
Crime News: భార్యభర్తలిద్దరు డాక్టర్లు.. భార్యకు మత్తు మందు ఇచ్చి హత్య చేసిన భర్త.. కారణం..?

Crime News: భార్యభర్తలిద్దరు డాక్టర్లు.. భార్యకు మత్తు మందు ఇచ్చి హత్య చేసిన భర్త.. కారణం..?

Crime News: భార్య అనారోగ్య సమస్యలు దాచిపెట్టి పెళ్లి చేశారని కోపంతో ఓ వైద్యుడు దారుణానికి ఒడిగట్టాడు. చికిత్స పేరుతో హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. పోలీసులు సమాచారం ప్రకారం.. కృతిక రెడ్డి డెర్మటాలజిస్ట్, మహేంద్ర రెడ్డి జనరల్ సర్జన్ వీరు బెంగుళూరులోని విక్టోరియా హాస్పిటల్‌లో పనిచేసేవారు. ఇద్దరు ఒకే హాస్పిటల్‌లో పనిచేయడంతో వారి తల్లిదండ్రులు వాళ్లకి వివాహం చేశారు. కృతికకు అనారోగ్య సమస్యలు ఉండటంతో.. తనకి ముందే చెప్పకపోవడంతో ఇద్దరి మద్య […]

Techie Suicide: ఇన్ఫోసిస్ టెక్కీ సూసైడ్.. వేధింపులే కారణమా?
Visakhapatnam updates: విశాఖ ప్రజలకు శుభవార్త.. ఆ రూట్ లో వందే భారత్ ట్రైన్.. గంటల జర్నీకి ఇక సెలవు!

Visakhapatnam updates: విశాఖ ప్రజలకు శుభవార్త.. ఆ రూట్ లో వందే భారత్ ట్రైన్.. గంటల జర్నీకి ఇక సెలవు!

Visakhapatnam updates: విశాఖపట్నం నుంచి తిరుపతి, బెంగళూరు దిశగా రైల్వే కనెక్టివిటీ మరింత బలోపేతం కాబోతోందన్న శుభవార్త అందుతోంది. పర్యాటకులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు ఎక్కువగా ప్రయాణించే ఈ మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడిపే ప్రతిపాదన ఇటీవల ముందుకు వచ్చింది. ఈ ప్రతిపాదనను అధికారికంగా రైల్వే శాఖకు అందజేయగా, రైల్వే మంత్రి ఆశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించడం విశాఖ వాసులు మరియు దక్షిణ భారత ప్రయాణికుల్లో ఆనందాన్ని నింపింది. ప్రస్తుతం విశాఖ నుంచి తిరుపతి వెళ్లాలంటే […]

Viral Video: మెట్రో స్టేషన్ లో షాక్.. యెల్లో లైన్‌ దాటిన సెక్యూరిటీ.. అదే సమయంలో!
Prajwal Revanna: మాజీ ప్రధాని మనవడికి జీవిత ఖైదు, అత్యాచారం కేసులో సంచలన తీర్పు
Chicken rice for Dogs: వీధి కుక్కలకు ‘రైస్ విత్ చికెన్’.. కొత్త స్కీమ్ అమలు.. ఖర్చు కోట్లల్లోనే!
Bangalore: ప్రపంచమంతా ఏపీ వైపు చూపు.. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ

Bangalore: ప్రపంచమంతా ఏపీ వైపు చూపు.. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ

Bangalore: ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందన్నారు మంత్రి లోకేష్. తమ రాష్ట్రంలో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని తెలిపారు. దేశంలో పేరు పొందిన దిగ్గజ జీసీసీ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. బెంగుళూరు సిటీలోని మాన్యత ఎంబసీ బిజినెస్ పార్కులో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు మంత్రి నారా లోకేష్. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటరులో పెట్టుబడులు పెట్టాల్సిందిగా […]

Ferrari Car: ఫెరారీ కారు ఓనర్ చిక్కాడు.. దాదాపు కోటిన్నర కట్టాడు, చివరకు
Indian Railways: రైల్వే ట్రాక్‌పై పడ్డ భారీ బండరాళ్లు.. ఆ మార్గంలో ఆగిన రైళ్లు
Bangaluru : బెంగళూరు తొక్కిసలాటపై హైకోర్టు 9 ప్రశ్నలు..
Crime News: భార్యను దారుణంగా నరికి.. తలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన భర్త
World’s Tallest Statue: ఏపీ సరిహద్దులో ఉన్నారా? ఈ అద్భుతం చూడకుంటే.. చాలా మిస్ అయినట్లే!
Viral Video: బెంగళూరులో రాత్రి వేళ.. సన్‌ రూఫ్‌పై రెచ్చిపోయిన జంట

Big Stories

×