BigTV English
Farmers Protest: రగిలిన ధన్వాడ.. కంటైనర్, టెంట్లకు నిప్పు.. తిరగబడ్డ రైతన్నలు, పరిస్థితి ఉద్రిక్తం

Farmers Protest: రగిలిన ధన్వాడ.. కంటైనర్, టెంట్లకు నిప్పు.. తిరగబడ్డ రైతన్నలు, పరిస్థితి ఉద్రిక్తం

Farmers Protest: జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి మండలంలో అన్నదాతలు కన్నెర్ర చేశారు. పెద్ద ధన్వాడ ప్రాంతంలో ఇథనాల్​ కంపెనీ ఏర్పాటును అడ్డుకున్నారు. కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కంపెనీ నిర్మాణ పనులు చేస్తున్న కూలీలను అక్కడి నుంచి తరిమివేశారు. ఇథనాల్​ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకించారు స్థానికులు. ఈ నేపథ్యంలో గాయత్రి ఇథనాల్ కంపెనీకి చెందిన కార్లు, టెంట్లను ధ్వంసం చేశారు. ఆ కంపెనీకి చెందిన టెంట్లు, కంటైనర్​ డబ్బాలకు నిప్పుపెట్టారు అన్నదాతలు. […]

Villagers Protest : ఏకంగా జిల్లా కలెక్టర్ పైనే దాడి.. ఊరికి రప్పించి మరీ దాడి చేసిన కొందరు గ్రామస్థులు.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం

Villagers Protest : ఏకంగా జిల్లా కలెక్టర్ పైనే దాడి.. ఊరికి రప్పించి మరీ దాడి చేసిన కొందరు గ్రామస్థులు.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం

Villagers Protest : వికారాబాద్ (Vikarabad) జిల్లాలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫార్మా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఏకంగా జిల్లా కలెక్టర్ (District Collector) ప్రతీక్ జైన్ పైనే దాడులకు పాల్పడ్డారు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన కొందరు రైతులు, గ్రామస్థులు. ప్రజాభిప్రాయం కోసం వచ్చిన కలెక్టర్, అధికారుల్ని గ్రామానికి రప్పించి మరీ.. కర్రలు, రాళ్లతో దాడులు చేయడంతో.. రాష్ట్రంవ్యాప్తంగా సంచలనంగా మారింది. జిల్లాలోని దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ (pharma Company) […]

Harish Rao Tweet: ఆత్మహత్యలు చేసుకోవద్ధని రైతులకు సూచించిన హరీశ్‌రావు
Farmers protest: మళ్లీ తెరపై రైతు ఉద్యమం..ఈ సారి ట్రాక్టర్ మార్చ్
Delhi Farmers Protest: కొనసాగుతున్న రైతుల నిరసన.. 29న భవిష్యత్ కార్యాచరణ ప్రకటన!

Delhi Farmers Protest: కొనసాగుతున్న రైతుల నిరసన.. 29న భవిష్యత్ కార్యాచరణ ప్రకటన!

Delhi Farmers Protest Today: దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. తమ డిమాండ్లు నెరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. ఈ క్రమంలోనే నేడు దేశవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మల దహనానికి కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా పిలుపునిచ్చింది. ఈ మేరకు 12 రోజులుగా ఢిల్లీ, పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లోనే రైతులు మకాం వేశారు. కావాల్సిన నిత్యవసారాలన్నీ వెంట తెచ్చుకుని బార్డర్‌లో తిష్టవేశారు. అక్కడే వండుకుతిని గుడారాల్లో తలదాచుకుంటున్నారు.ఈ నెల […]

Farmers protest: అన్నదాతల పోరు.. అందరిదీ కావాలి..!
Farmers Protest in Delhi: ఖనౌరీ సరిహద్దుల్లో పోలీసుల కాల్పులు.. ఇద్దరు రైతుల మృతి!
Farmers Delhi Chalo Protest: 1,200 ట్రాక్టర్లు, 300 కార్లు, 14000 మంది రైతులు.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
Farmers Protest Restart: నేటి నుంచి ‘ఢిల్లీ చలో’ పునఃప్రారంభం.. ఇనుప కంచెల నడుమ రాజధాని
Farmers Protest: కేంద్రం ప్రతిపాదనకు రైతు సంఘాలు నో.. ఢిల్లీ చలో పాదయాత్ర రీస్టార్ట్!
Farmer dies in Delhi protest : ఢిల్లీ చలో నిరసనలో విషాదం.. గుండెపోటుతో రైతు మృతి..
Bharat Bandh: నేడు భారత్ బంద్.. రైతు, కార్మిక సంఘాల పిలుపు..
Farmers Protest 3rd Day Live Updates: ఢిల్లీలో మూడో రోజు రైతుల ఆందోళన.. పంజాబ్‌లో రైల్వే ట్రాకులపై నిరసన..
MS Swaminathan Commission Report: ఎంఎస్‌పీపై స్వామినాథన్ కమిషన్ ఏం చెప్పింది.. నాటి యూపీఏ నేటి ఇండియా కూటమి మాటేంటి?

MS Swaminathan Commission Report: ఎంఎస్‌పీపై స్వామినాథన్ కమిషన్ ఏం చెప్పింది.. నాటి యూపీఏ నేటి ఇండియా కూటమి మాటేంటి?

Swaminathan Commission Recommendations: ఎంఎస్‌పీకి చట్టబద్ధమైన హామీతోపాటు పలు డిమాండ్లతో రైతు సంఘాలు ఢిల్లీకి పాదయాత్ర చేశాయి. రైతులతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలన్నది రైతుల ప్రధాన డిమాండ్‌. కమిషన్ సూచించిన ఫార్ములా ప్రకారం ఎంఎస్‌పీని నిర్ణయించాలని వారు కోరుతున్నారు. మంగళవారం, ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిలబడి ఉన్నప్పుడు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తాను అధికారంలోకి వస్తే, ఎంఎస్‌పీ చట్టబద్ధమైన హక్కును చేస్తానని హామీ ఇచ్చారు. […]

High Tension in Delhi: నిరసనతో అట్టుడుకుతున్న దేశ రాజధాని.. తగ్గేదేలే అంటున్న రైతులు!

Big Stories

×