E-Paper
Advertisement
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు కవిత రిటర్న్ గిఫ్ట్.. పార్టీలోకి మాజీ ఎమ్మెల్యేల క్యూ..?
ఉద్యమకారులను జైల్లో పెట్టడం దురదృష్టకరం.. రేవంత్ సర్కార్‌పై కవిత ఫైర్

ఉద్యమకారులను జైల్లో పెట్టడం దురదృష్టకరం.. రేవంత్ సర్కార్‌పై కవిత ఫైర్

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారులు చేపట్టిన ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో అరెస్టైన ఉద్యమకారులను విడిపించేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్వయంగా రంగంలోకి దిగారు. మెహదీపట్నం పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించిన వారిని పరామర్శించిన ఆమె వారితో పాటు అక్కడే బైఠాయించారు. పోలీసులు ఉద్యమకారులను విడుదల చేసే వరకు తాను కదిలేది లేదని భీష్మించుకోవడంతో అధికారులు దిగిరాక తప్పలేదు. చివరకు […]

బీఆర్‌ఎస్ కొత్త రాగం.. మార్పు రాజ‌కీయం!
స్పీడు పెంచిన కల్వకుంట్ల కవిత.. కొత్త పార్టీతో అసలు ప్లాన్ అదేనా..?
చిత్తశుద్ధి లేని బీజేపీని చిత్తు చేయండి.. కవిత సంచలన విమర్శలు

చిత్తశుద్ధి లేని బీజేపీని చిత్తు చేయండి.. కవిత సంచలన విమర్శలు

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వానికి మహిళా సాధికారతపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఈ పరిణామం మరోసారి నిరూపించిందని ఆమె విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఆమె ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ కేంద్రంలోని అధికార పార్టీ అనుసరిస్తున్న ద్వంద్వ నీతిని ఎండగట్టారు. మహిళా బిల్లును డీలిమిటేషన్ ప్రక్రియతో ముడిపెట్టడం వల్లే అది లోక్‌సభలో వీగిపోయిందని కవిత విశ్లేషించారు. చట్టసభల్లో మహిళలకు […]

నా ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్.. ఎవరినీ విడిచిపెట్టను, కవిత సంచలనం

నా ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్.. ఎవరినీ విడిచిపెట్టను, కవిత సంచలనం

కల్వకుంట్ల కవిత గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనపై ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తనదైన శైలిలో స్పందించారు. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీగా బీఆర్ఎస్ ప్రజలకు చేరువయ్యే క్రమంలో ఎక్కడో విఫలమైందనే సంకేతాలు ఆమె మాటల్లో వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా కేటీఆర్ పాదయాత్ర ప్రకటనపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో ఆయన నేరుగా ప్రజల్లోకి వెళ్లలేదని విమర్శించారు. ఇప్పుడు ప్రజలను చూసేందుకే ఆయన పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల […]

తేజిస్వి సూర్య నీకెంత ధైర్యం?.. అలా ఎలా మాట్లాడుతావ్, కల్వకుంట్ల కవిత ఫైర్
లోక్‌స‌భ‌లో తెలంగాణ ప్రాతినిధ్యం కోసం  ఎవ‌రేమంటున్నారు?  క‌విత‌..3.13% కేటీఆర్‌.. 24 శాతం..  రేవంత్ అంత‌కు మించి..!

లోక్‌స‌భ‌లో తెలంగాణ ప్రాతినిధ్యం కోసం ఎవ‌రేమంటున్నారు? క‌విత‌..3.13% కేటీఆర్‌.. 24 శాతం.. రేవంత్ అంత‌కు మించి..!

ఒక‌రు త‌గ్గొద్దంటున్నారు. ఇంకొక‌రు పాత బ‌లం కొన‌సాగిస్తే చాలంటున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం త‌గ్గేదే లే. పెర‌గాల్సిందేనంటున్నారు. ఈ లెక్క‌ల‌న్నీ లోక్‌స‌భ‌లో తెలంగాణ బ‌లం గురించి.. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న రాజ‌కీయ ప్రాతినిధ్యం గురించి. కేంద్రం డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ‌ను హ‌డావుడిగా అమలు చేసే ప‌నికి పూనుకున్న నేప‌థ్యంలో.. తెలంగాణ‌లో ఏ పార్టీ స్పంద‌న ఎట్లా ఉంది? ఎవ‌రేమంటున్నారు? అనే చ‌ర్చ రాజ‌కీయంగా ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్న‌ది. సీఎం రేవంత్ రెడ్డి తెర‌మీద‌కు తీసుకొచ్చిన జీఎస్‌డీపీని అనుస‌రించి .. హైబ్రిడ్‌గా తెలంగాణ‌కు […]

అసైన్డ్ భూములపైనే కాంగ్రెస్ కన్ను.. రైతుల భూములు లాక్కుంటే ఊరుకోం: కల్వకుంట్ల కవిత
రేవంత్ రెడ్డి యాంటీ అంబేడ్కర్.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంబేడ్కర్ బిక్షే: కవిత
ఓ కేటీఆర్ ప‌శ్చాత్తాపం.. తమ పాల‌న‌లో లోపాలు, త‌మ వైఖ‌రిలో దోషాలు..!
కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ జెండాకు కలర్ ఫిక్స్!
ఉగ్రవాదాన్ని పెంచి పోషించే.. పాకిస్థాన్‌కు నోబెల్ అర్హత లేదు: కల్వకుంట్ల కవిత ఫైర్

ఉగ్రవాదాన్ని పెంచి పోషించే.. పాకిస్థాన్‌కు నోబెల్ అర్హత లేదు: కల్వకుంట్ల కవిత ఫైర్

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్న పాకిస్థాన్.. తమ దేశానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పార్లమెంటులో తీర్మానం చేయడం అత్యంత దుర్మార్గమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం ఈ మేరకు ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పొరుగు దేశం చేస్తున్న ఈ ప్రయత్నాలు అంతర్జాతీయ సమాజంలో హాస్యాస్పదంగా మారాయని ఆమె ఎద్దేవా చేశారు. పాకిస్థాన్ అనుసరిస్తున్న ద్వంద్వ నీతిని కవిత […]

కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లు.. ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌దే: కవిత

కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లు.. ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌దే: కవిత

Kalvakuntla Kavitha: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీహెచ్‌ఎంసీని అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. టెండర్లు లేకుండానే కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్ట్‌లను తన అనుచరులకు నామినేషన్ పద్ధతిలో కట్టబెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాదాపు 1148 కోట్ల రూపాయల పనులను నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారని విమర్శించారు. జీహెచ్‌ఎంసీ, హెచ్ఎండీఏలో జరుగుతున్న అవినీతిపై శుక్రవారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో ఆమె ప్రెస్ మీట్ నిర్వహించారు. నిబంధనల ప్రకారం 5 […]

బీజేపీ మహిళలను మోసం చేస్తోంది.. జనగణనలో బీసీ లెక్కలు తేలాలి: కల్వకుంట్ల కవిత

Big Stories

Advertisement
×