E-Paper
Advertisement
Bandi Sanjay: వందేమాతరం పాడకపోతే జైలుకే.. పాతబస్తీ నేతలకు కేంద్ర మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్

Bandi Sanjay: వందేమాతరం పాడకపోతే జైలుకే.. పాతబస్తీ నేతలకు కేంద్ర మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్

Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల్లో వందేమాతరం గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో ఎంఐఎం (MIM) సభ్యులు వాకౌట్ చేయడంపై ఆయన నిప్పులు చెరిగారు. నిండు శాసనసభలో జాతీయ గేయమైన వందేమాతరాన్ని అవమానించడం అంటే చట్టాన్ని, రాజ్యాంగాన్ని ధిక్కరించడమేనని బండి సంజయ్ మండిపడ్డారు. సభలో గవర్నర్, స్పీకర్, ముఖ్యమంత్రి వంటి అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఉన్నప్పటికీ.. ఎంఐఎం సభ్యులను ఎవరూ వారించకపోవడం దురదృష్టకరమని […]

Akbaruddin Owaisi: సీఎంల దగ్గరకు మేం వెళ్లం.. వాళ్లే మా దగ్గరకు వస్తారు, అదే మా పవర్: అక్బరుద్దీన్ ఓవైసీ

Akbaruddin Owaisi: సీఎంల దగ్గరకు మేం వెళ్లం.. వాళ్లే మా దగ్గరకు వస్తారు, అదే మా పవర్: అక్బరుద్దీన్ ఓవైసీ

మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (MIM) సీనియర్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ సెగ పుట్టించేలా ఉన్నాయి. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాల్లో ఎంఐఎం పార్టీ ప్రాముఖ్యతను.. తమ పట్టును చాటిచెప్పేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఏ ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని.. పరిస్థితులే ముఖ్యమంత్రులను తమ వద్దకు తీసుకొస్తాయని ఆయన ధీమా వ్యక్తం […]

BJP Vs MIM: ఓడిపోతామని తెలిసినా.. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికపై రగడ!
Aramghar Flyover: ఆరాంఘర్ ఫ్లై ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మన్మోహన్ పేరు.. ఆభివృద్దే నా లక్ష్యం.. సీఎం రేవంత్ రెడ్డి
Bandi Sanjay: అది కూడా తెలీదా.? ఓవైసీకి బండి సంజ‌య్ కౌంటర్!
Ferozkhan: కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ పై దాడి.. పోలీస్ అలర్ట్..
Hyderabad:అసదుద్దీన్ ను చంపాలని చూస్తున్నదెవరు? వాళ్లేనా?
Asaduddin Owaisi: యూసీసీ ఒక హిందూ కోడ్.. ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు..
Raja Singh | అక్బరుద్దీన్ ప్రోటెం స్పీకర్‌ అయితే.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయను : రాజా సింగ్

Raja Singh | అక్బరుద్దీన్ ప్రోటెం స్పీకర్‌ అయితే.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయను : రాజా సింగ్

Raja Singh | గోషామాల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరిస్తే.. తాను మాత్రమే కాదు.. బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరూ ప్రమాణం చేయరని స్పష్టం చేశారు. రేపటి అసెంబ్లీని బహిష్కరిస్తున్నామంటూ తెలిపారు ఆయన. ఖాసిం రిజ్వి వారసుడు అక్బరుద్దీన్‌ ఓవైసీ అని.. ఆయన ముందు తాము ఎమ్మెల్యేలుగా ప్రయాణం చేయమన్నారు. గతంలో హిందువుల విషయంలో అక్బరుద్దీన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారుని.. దేశానికి ,హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడే […]

akbaruddin owaisi : ఎస్ఐకు వార్నింగ్.. అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు..
MIM :  ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన.. ఎంఐఎం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందంటే?
Telugu Parties : కేంద్రంపై అవిశ్వాస తీర్మానం.. తెలుగు పార్టీల వ్యూహమేంటి..?
BRS: కేసీఆర్‌తో కటీఫ్!.. బరిలోకి మజ్లిస్.. కారుకు కంగారేనా?
Amit Sha : చేవెళ్ల శంఖారావం.. టార్గెట్ బీఆర్ఎస్, ఎంఐఎం ..
MIM : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు మద్దతు.. కేసీఆర్ వ్యూహం ఇదేనా..?

Big Stories

×