E-Paper
Advertisement
ధాన్యం సేకరణ ప్రక్రియపై ప్రభుత్వం ఫోకస్.. జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్ భేటీ

ధాన్యం సేకరణ ప్రక్రియపై ప్రభుత్వం ఫోకస్.. జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్ భేటీ

Hyderabad: యాసంగి పంట ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసింది తెలంగాణ ప్రభుత్వం. కలెక్టర్‌ మొదలు జిల్లా అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. నైరుతి రుతుపవనాలు రేపో మాపో కేరళలోకి ప్రవేశించనున్నాయి.  ఆ తర్వాత తెలంగాణకు విస్తరించే అవకాశాలు తెలుస్తోంది. ఈ తరుణంలో ధాన్యం కొనుగోళ్లపై దృష్టి సారించింది. ధాన్యం సేకరణ ప్రక్రియపై ప్రభుత్వం ఫోకస్ తెలంగాణలో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం […]

కాలేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తులు.. ఈనెల 20న సీఎంతో కలిసి సందర్శన, ఆ విధంగా ముందుకు

కాలేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తులు.. ఈనెల 20న సీఎంతో కలిసి సందర్శన, ఆ విధంగా ముందుకు

Minister Uttam Kumar Reddy: గోదావరి నదికి వరదలు వచ్చేలోపు సాయిల్ టెస్టింగ్‌, డిజైన్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి. ఈనెల 20న సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి మేడిగడ్డ బ్యారేజ్‌‌ను పరిశీలిస్తామన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాల అనుగుణంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. కాలేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తుల పనులు వేగవంతం.. NDSA ఛైర్మన్‌తో మంత్రి ఉత్తమ్ భేటీ కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తుల పనులు వేగవంతం చేయనుంది […]

హైదరాబాద్‌లో గ్యాస్ కొరత.. సమస్యను తక్షణమే పరిష్కరించాలి, కేంద్రమంత్రికి మంత్రి ఉత్తమ్ లేఖ
Uttam Kumar Reddy: నా మానస పుత్రిక.. నేడు పూర్తి కావడం సంతోషం: హౌసింగ్ కాలనీపై మంత్రి ఉత్తమ్ భావోద్వేగం
Harish Rao: మంత్రి ఉత్తమ్‌కు సీఎం రేవంత్ రెడ్డి గాలి సోకినట్లుంది.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

Harish Rao: మంత్రి ఉత్తమ్‌కు సీఎం రేవంత్ రెడ్డి గాలి సోకినట్లుంది.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం జరిగిన మీడియా చిట్ చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో కాంగ్రెస్ నేతలు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి దోషం పట్టుకుందని, అందుకే ఆయన ‘ఉత్త మాటలు’ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పాలమూరు ప్రాజెక్ట్ కోసం నిరంతరం […]

Minister Uttam: ఇది గ్లోబల్ సమ్మిట్ రేంజ్.. ఫేమస్ కంపెనీలతో 97,000 కోట్ల ఒప్పందం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Minister Uttam: ఇది గ్లోబల్ సమ్మిట్ రేంజ్.. ఫేమస్ కంపెనీలతో 97,000 కోట్ల ఒప్పందం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Minister Uttam: తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు మార్గం సుగమమైంది. ఆసియా దేశాలకు చెందిన రెండు కీలక అంతర్జాతీయ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం రూ.97,000 కోట్ల విలువైన మెగా ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో సాంకేతికత, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన రంగాలకు ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి జరగనుంది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరాల ప్రకారం.. ఈ రెండు ఒప్పందాలలో అత్యంత కీలకమైనది సింగపూర్‌కు చెందిన ఏజీఐడీసీ (AGIDC) కంపెనీతో కుదిరింది. […]

Minister Uttam Kumar: తమిళనాడు, జమ్ముకశ్మీర్‌లో మంత్రి ఉత్తమ్ బిజీ బిజీ.. సీఎంలకు ఆహ్వానం
Minister Uttam Kumar Reddy: స్థానిక సంస్థల అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యం.. కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి ఉత్తమ్ దిశానిర్దేశం
Minister Uttam Kumar: యూసుఫ్‌గూడాలో కాంగ్రెస్ అఖండ విజయం.. మంత్రి ఉత్తమ్ వ్యూహమే కీలకం
Minister Uttam: ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రికార్డ్: మంత్రి ఉత్తమ్
Minister Uttam Kumar: పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయడమే రేవంత్ సర్కార్ లక్ష్యం: మంత్రి ఉత్తమ్

Minister Uttam Kumar: పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయడమే రేవంత్ సర్కార్ లక్ష్యం: మంత్రి ఉత్తమ్

Minister Uttam Kumar: తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును సాంకేతికంగా, ఆర్థికంగా పునరుద్ధరించేందుకు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాలను పరిశీలించిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టు అసలు లక్ష్యాన్ని నెరవేర్చడంతో పాటు.. సాంకేతిక దృఢత్వం, పర్యావరణ బాధ్యతను నిర్ధారించే విధంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టును పునర్నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని ఆయన అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ […]

Telangana Mega Job Fair: నిరుద్యోగులకు పండగే.. 2 నుంచి 8 లక్షలు మీ సొంతం, రెండు రోజులపాటు
Minister Uttam: రూ.లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం నిర్మించే.. మూడేళ్లకే కూలిపాయే.. ఏంటిది..?: మంత్రి ఉత్తమ్
Minister Uttam: తెలంగాణ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. రాష్ట్రంలోని 84% మంది ఈ పథకానికి అర్హులు..
Minister Uttam Kumar Reddy: అసలు ఈ టన్నెల్ ప్రమాదం జరగడానికి కారణమే వాళ్లు: మంత్రి ఉత్తమ్

Big Stories

×