E-Paper
Advertisement
Ramamurthy Naidu Death: మరణించినవారికీ గౌరవం ఇవ్వరా జగనన్నా? చంద్రబాబు సోదరుడి మృతిపై ఆ పత్రికలో షాకింగ్ ఆర్టికల్!
TDP vs YCP in Kakinada: కాకినాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ.. గాల్లోకి ఎగిరిన కుర్చీలు.. అసలేం జరిగిందంటే?
TDP on Ambati Rambabu: అంబటి రాజకీయాలు వదలాల్సిందేనా? ఆ ఆధారాలు బయటపెట్టిన టీడీపీ, మాట మీద నిలబడతారా?
Vijaya Sai Reddy: వాళ్లంతా ఎన్టీఆర్-ల‌క్ష్మీ పార్వ‌తి స‌న్నిహితులే.. విజ‌య‌సాయి రెడ్డి సంచ‌ల‌న ట్వీట్!
Ambati Rambabu: రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తా? సంచలన ట్వీట్ చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు
Roja Tweet: నేను మాత్రం తగ్గేదెలె.. ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. మాజీ మంత్రి రోజా
Vangalapudi Anitha On Jagan: మంత్రి అనిత మాస్ పంచ్.. రూ.11కు పందాలు కడుతున్నారు!
Kotamreddy Sridhar Reddy: టీడీపీలో కోటంరెడ్డికి కొత్త పదవి..
Sri Reddy: వైసీపీకి గుడ్ బై చెప్పిన శ్రీరెడ్డి.. లేఖ విడుదల.. సారీల పర్వంలో ఈసారి కొత్త పేర్లు.. వారెవరంటే?
Rajini Vidadala: RRR కేసును తలపించేలా మాజీ మంత్రి విడదల రజినీపై కేసు నమోదు? ఎస్పీకి ఫిర్యాదు చేసిన భాదితులు
Posani Serious Comments: ప్రశ్నిస్తే ఖేల్ ఖతమా? మీకు భయపడాలా? మీరు మాత్రం పవిత్రులా? పోసాని సీరియస్
Venkata Ramana on YCP: వైసీపీ ఎమ్మేల్యేలకు జీతాలెందుకు? గన్ మెన్లు కూడా అవసరమా? ఆనం సూటి ప్రశ్న
Vijayasai Reddy Tweet: టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీకి అంత అభిమానమేల.. స్కెచ్ అదేనా.. ఆ జిల్లాలో ఏం జరుగుతోంది?
Kesineni Chinni: అన్నదారిలో తమ్ముడు.. చిన్నిపై గుస్సా..

Kesineni Chinni: అన్నదారిలో తమ్ముడు.. చిన్నిపై గుస్సా..

Kesineni Chinni: ఆంధ్రప్రదేశ్ రాజధాని కేంద్రం విజయవాడ. విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట.. అయితే టీడీపీకి ఎప్పటికప్పుడు ఎంపీలే తలనొప్పిగా మారుతున్నారన్న వాదన వినిపిస్తుంది. మొన్నటి వరకు పార్టీని ఇబ్బంది పెట్టిన అన్న నానిని వదిలించుకుని.. తమ్ముడు కేశినేని చిన్నిని తీసుకొచ్చి ఎంపీగా గెలిపించుకున్నారు తెలుగు తమ్ముళ్లు.. ఇప్పుడు ఆయనపై కూడా అసంతృప్తి జ్వాలలు వెల్లగక్కుతున్నారు. ఎంపీ వ్యవహారతీరు, ఒంటెద్దు పోకడలతో పార్టీకి తీరని నష్టం కలుగుతుందని వాపోతున్నారు. అసలింత తక్కువ సమయంలో కేశినేని […]

Chandrababu: ఏపీకి నంబ‌ర్ వ‌న్ బ్రాండ్ తీసుకొస్తాం: చంద్ర‌బాబు

Chandrababu: ఏపీకి నంబ‌ర్ వ‌న్ బ్రాండ్ తీసుకొస్తాం: చంద్ర‌బాబు

Chandrababu: వెంటిలేట‌ర్ పై ఉన్న రాష్ట్రానికి ప్ర‌జ‌లు ఆక్సీజ‌న్ ఇచ్చార‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు అన్నారు. రాష్ట్రంలో సీ ప్లేన్ టూరిజం సేవ‌ల‌ను చంద్ర‌బాబు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. సివిల్ ఏవియేష‌న్ ను రామ్మోహ‌న్ నాయుడు అద్భుతంగా నడిపిస్తున్నార‌ని కొనియాడారు. భ‌విష్య‌త్ అంతా టూరిజందే అని అన్నారు. విధ్వంసమైన వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెడుతున్నామ‌ని వ్యాఖ్యానించారు. ఇంత‌కాలం ఏపీని చూసి అవ‌హేళ‌న చేశారని అన్నారు. త‌మ ప్ర‌భుత్వంలో ఏపీకి మ‌ళ్లీ నంబ‌ర్ వ‌న్ బ్రాండ్ తీసుకువ‌స్తామ‌ని […]

Big Stories

Advertisement
×