E-Paper
Advertisement
మండే ఎండల్లోనూ కుంకుమ పువ్వు సాగు.. తెలంగాణ శాస్త్రవేత్తల అద్భుత ప్రయోగం
Chairman Renewal: తెలంగాణ రాష్ట్రంలో ఆ ఐదు ఛైర్మన్ల కుర్చీలు ఖాళీ.. ఇక అందరి చూపు అటువైపే..!

Chairman Renewal: తెలంగాణ రాష్ట్రంలో ఆ ఐదు ఛైర్మన్ల కుర్చీలు ఖాళీ.. ఇక అందరి చూపు అటువైపే..!

Chairman Renewal: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ వ్యవసాయ అనుబంధశాఖల కార్పొరేషన్లలో ఇప్పుడు ‘రెన్యూవల్’ టెన్షన్ నడుస్తోంది. ఐదు కీలకమైన కార్పొరేషన్ల చైర్మన్ల పదవీకాలం ఈనెల 8వ తేదీతో ముగిసిపోతుండటంతో, ఆయా స్థానాల్లో ఉన్న నేతలు తమ కుర్చీలను కాపాడుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఈసారి ఎవరికీ పొడిగింపులు (రెన్యూవల్స్) ఇచ్చే ప్రసక్తే లేదని, కొత్త వారికి అవకాశం కల్పించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఈ మేరకు సంకేతాలు వచ్చినప్పటికీ, కొందరు చైర్మన్లు […]

Fertilizer App: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. యూరియా బుకింగ్‌లో సంచలనం!

Fertilizer App: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. యూరియా బుకింగ్‌లో సంచలనం!

Fertilizer App: స్వేచ్చ బ్యూరో:  రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువులు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ అమలు చేస్తున్న సంస్కరణలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఆదివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. రైతులకు పారదర్శకంగా యూరియాను అందించేందుకు రూపొందించిన ఫెర్టిలైజర్ యాప్‌కు రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. సాంకేతికతను రైతు సంక్షేమంతో అనుసంధానం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు వ్యవసాయ రంగంలో కొత్త […]

Vegetable Prices: కూరగాయల ధరల దెబ్బకు.. సామాన్యుడి గుండె గుభేల్..!
Paddy Procurement: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో.. మంత్రి ఉత్తమ్, తుమ్మల కీలక భేటీ..!
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ నంబర్-1..  కిషన్ రెడ్డిపై ఉత్తమ్ ఫైర్!

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ నంబర్-1.. కిషన్ రెడ్డిపై ఉత్తమ్ ఫైర్!

Uttam Kumar Reddy: స్వేచ్ఛ బ్యూరో: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బాధ్యత రాహిత్య వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిజెపి నేతలు రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి జరుగుతుండగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రానికి కేటాయించే ధాన్యం సేకరణ లక్ష్యాలను క్రమంగా తగ్గిస్తూ రైతులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ.. సచివాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల […]

మేడ్చల్‌లో భారీ విత్తన స్కామ్.. రూ.2.5 కోట్లు సీజ్!
రాంచందర్ రావు బుద్ధి ఉందా.. ఎమ్మెల్యే కుంభం ఫైర్!
Fake Fertilizers: పంట కోతకొచ్చే వేళ రైతన్నకు గుండె కోత.. అధికారుల నిర్లక్ష్యానికి ఓ రైతు బలి..!
Paddy Procurement: రెండు వారాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ షురూ.. అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు
Nalgonda News: నల్గొండలో వరి కోతలు షురూ.. రైస్ మిల్లులకు తరలుతున్న ధాన్యం
Thummala Nageswara Rao: ప్రతి నెలా 2లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించాలి.. జేపీ నడ్డాకు మంత్రి తుమ్మల లేఖ
Collector Anurag Jayanthi:  రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా  ధాన్యం కొనుగోలు చేపట్టాలి : కలెక్టర్ అనురాగ్ జయంతి
Herbicide Ban: ఈ గడ్డి మందుతో మనుషుల ప్రాణాలు పోతున్నాయ్..?
Urea Booking: తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక యూరియా కొనుగోలు చేసిన జిల్లా ఇదే..?

Big Stories

Advertisement
×