E-Paper
Advertisement

Paddy Procurement: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో.. మంత్రి ఉత్తమ్, తుమ్మల కీలక భేటీ..!

Paddy Procurement: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో.. మంత్రి ఉత్తమ్, తుమ్మల కీలక భేటీ..!
Advertisement

Paddy Procurement: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 సంవత్సరాల్లో యాసంగి (రబీ) సీజన్‌‌లో అనుకున్న దాని కంటే ఎక్కువ రికార్డు స్థాయిలో తెలంగాణలో వరి ధాన్యం సేకరణ జరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అందుకుగాను తెలంగాణ నుండి వ్యవపాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి కలిసి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసారు.

మొత్తం 152 లక్షల మెట్రిక్ టన్నులు..

2025-26 రబీ సీజన్‌కు సంబంధించి కేద్ర ప్రభుత్వం వరి సేకరణ లక్ష్యాన్ని పెంచాలని తెలంగాణ మంత్రులు కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషికి తెలిపారు. దాదాపుగా తెలంగాణలో ఇప్పటికే 80 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించామని అధికారు తెలిపారు. రాష్టంలో 2025-26లో ఖరీఫ్, రబీ సీజన్లు రెండూ కలిసి మొత్తం 152 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణ చేసామని తెలంగాణ మంత్రులు తెలిపారు.

Advertisement

Also read: Land Controversy: మధ్యప్రదేశ్‌ సీఎంకు బిగుసుకున్న ఉచ్చు.. రాజీనామా చేయాలంటూ ప్రజలు డిమాండ్!

చరిత్రలోనే..

తెలంగాణ, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ చరిత్రలోనే మునుపెన్నడు జరగని విధంగా రికార్డు స్థాయిలో వరి సేకరన చేసామని కేంద్రమంత్రి ప్రహ్లద్ జోషికి మంత్రి ఉత్తం, తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. రాష్రంలో ప్రస్తుతం ఉన్న 52 లక్షల మెట్రిక్ టన్నుల రబీ వరి సేకరణ లక్ష్యాన్ని 80 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని కేంద్ర మంత్రిని కోరారు.

Advertisement

Also read: రాష్ట్రపతి భవన్‌లో పండుగగా పద్మ అవార్డుల వేడుక.. పురస్కారాలు అందుకున్న విజేతలు వీరే!

Related News

హైదరాబాద్‌వాసులకు బిగ్ అలర్ట్.. నేడు-రేపు ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రోడ్లు పూర్తిగా క్లోజ్!

యువతకు కాంగ్రెస్ ఇచ్చిన గిఫ్ట్ ఇదేనా.. సర్కార్ పై రాంచందర్ రావు ఫైర్!

క్వాలిటీ థాట్ ఫ్యూచర్ స్కిల్స్ ఈవెంట్‌లో.. యువతపై మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు!

ఆర్టీసీ బస్సు రన్నింగ్‌లో ఉండగానే డ్రైవర్‌కు ఫిట్స్.. స్పాట్‌లో ప్రయాణికులు..!

రెంట్ ఆన్ బాయ్‌ఫ్రెండ్ పేరుతో కొత్త సైబర్ స్కామ్.. యువతను అలర్ట్ చేసిన సీపీ సజ్జనార్!

తెలంగాణలో ఇందిరమ్మ ఇడ్ల పై బిగ్ అప్‌డేట్.. తొలి విడత లాటరీ తేదీలు ఇవే!

పెద్ది కుటుంబానికి అండగా కేసీఆర్.. ఫ్యామిలీకి రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం!

తెలంగాణలో సదరం సర్టిఫికెట్ల స్కామ్ లీక్.. 89 మంది ఉద్యోగులపై వేటు!

Big Stories

Advertisement
×