E-Paper
Advertisement
పాలమూరును కేసీఆర్ మోసం చేశాడు.. మేం న్యాయం చేస్తాం- మంత్రి వాకిటి శ్రీహరి

పాలమూరును కేసీఆర్ మోసం చేశాడు.. మేం న్యాయం చేస్తాం- మంత్రి వాకిటి శ్రీహరి

Palamuru Project: స్వేచ్ఛ బ్యూరో: పాలమూరు ప్రాజెక్టు పేరు చెప్పి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్​ ఇచ్చిన మాట తప్పి పాలమూరు ప్రజలను మోసం చేశారని మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. అయితే, పాలమూరు బిడ్డగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేస్తాడన్నారు. పాలమూరు ప్రాజెక్టును వెంటనే పూర్తి చేస్తామని చెప్పారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ కలను సాకారం చేస్తామన్నారు. పాలమూరు ప్రాజెక్టులపై తీవ్ర వ్యాఖ్యలు పాలమూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ […]

అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు.. జనగామ జిల్లా అభివృద్ధి పనులకు ఎంపీ చామల శంకుస్థాపన!
కేంద్రంపై రేవంత్ రెడ్డి యుద్ధం.. తెలంగాణను మార్చేయబోయే ‘2047 మాస్టర్ ప్లాన్’ ఇదే!
రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. ఆ మూడు నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లు!
తమతో కలిసిరండి.. ప్రధాని పిలుపుపై స్పందించిన సీఎం రేవంత్, ఇంతకీ ఏమన్నారంటే?

తమతో కలిసిరండి.. ప్రధాని పిలుపుపై స్పందించిన సీఎం రేవంత్, ఇంతకీ ఏమన్నారంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీ పిలుపుపై సానుకూలత వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన దేశాభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఆదివారం జరిగిన ప్రధాని అధికారిక కార్యక్రమంలో తాను పాల్గొన్నానని.. అభివృద్ధి విషయంలో ప్రధాని చేసిన పిలుపులో ఎలాంటి రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ ఫలాల కోసం కేంద్ర ప్రభుత్వంతో సహకరించుకుంటూ ముందుకెళ్లడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. వికసిత్ భారత్ […]

సొంత గడ్డపై సీఎం రేవంత్ అభివృద్ధి గర్జన.. కొడంగల్ భాగ్యరేఖ మార్చేలా భారీ ప్రాజెక్టులు!

సొంత గడ్డపై సీఎం రేవంత్ అభివృద్ధి గర్జన.. కొడంగల్ భాగ్యరేఖ మార్చేలా భారీ ప్రాజెక్టులు!

CM Revanth Reddy: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన సొంత నియోజకవర్గం కొడంగల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. నేడు కొడంగల్ పర్యటనలో భాగంగా వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ప్రధానంగా ఆధ్యాత్మికత, ప్రజా ఆరోగ్యాన్ని మేళవిస్తూ సాగనున్న ఈ పర్యటన స్థానిక ప్రజలలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ పర్యటన కేవలం శంకుస్థాపనలకే పరిమితం కాకుండా, నియోజకవర్గ రూపురేఖలను మార్చే దిశగా సాగనుంది. ఆధ్యాత్మిక […]

కొండాయికి ‘సీతక్క’ భరోసా.. వరద బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు, రూ. 16 కోట్లతో అభివృద్ధి పనులు!
కేరళలో ప్రధాని మోదీని ఓడించాం.. ఇక జోరు తగ్గేదేలే, ఢిల్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

కేరళలో ప్రధాని మోదీని ఓడించాం.. ఇక జోరు తగ్గేదేలే, ఢిల్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన రాజకీయంగా రాష్ట్ర అభివృద్ధి పరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి హంగులతో తీర్చిదిద్దడమే ధ్యేయంగా ఆయన ఈ పర్యటనను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు మోక్షం కలిగించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ అయి మెట్రో విస్తరణ పనులకు అవసరమైన అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని కోరనున్నారు. నగరంలో పెరుగుతున్న […]

తెలంగాణ రైల్వే రంగంలో చారిత్రాత్మక అడుగు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..!
తలకొండపల్లి బిడ్డలకోసం ఓ ఉపాధ్యాయుడి ఉదారత..!
Medchal News: మూడుచింతలపల్లిని ఆదర్శ మున్సిపల్‌గా తీర్చిదిద్దుతాం : చైర్మన్ జాము రవి

Medchal News: మూడుచింతలపల్లిని ఆదర్శ మున్సిపల్‌గా తీర్చిదిద్దుతాం : చైర్మన్ జాము రవి

Medchal News: మేడ్చల్, బ్యూరో స్వేచ్ఛ: ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం, మున్సిపల్ పరిధిలో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని మూడుచింతలపల్లి మున్సిపల్ చైర్మన్ జాము రవి స్పష్టం చేశారు. మూడుచింతలపల్లి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సమావేశం, పరిచయ వేదిక కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. నూతన పాలకవర్గం, అధికారులు, సిబ్బంది పరస్పరం పరిచయం చేసుకొని పట్టణ అభివృద్ధి దిశగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్ జాము రవి మాట్లాడుతూ, మూడుచింతలపల్లిని ఆదర్శ […]

Sridhar Babu: హైదరాబాద్‌ను గ్లోబల్ వాల్యూ క్రియేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
CM Revanth Reddy: చైనాను మించి డెవలప్మెంట్‌పై రేవంత్ ఫోకస్..
Rajiv Yuva Vikasam Scheme: రాజీవ్ యువ వికాసం అప్ డేట్స్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్, పొడిగించాలని ఒత్తిడి

Rajiv Yuva Vikasam Scheme: రాజీవ్ యువ వికాసం అప్ డేట్స్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్, పొడిగించాలని ఒత్తిడి

Rajiv Yuva Vikasam Scheme: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్కీమ్ ‘రాజీవ్ యువ వికాసం’. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 16 లక్షలకు పైగానే అప్లికేషన్లు వచ్చాయి. దీనికి యువత నుంచి ఫుల్ డిమాండ్ నెలకొన్నట్లు తెలుస్తోంది. కేవలం ఏడాది కాకుండా మూడేళ్లు పొడిగిస్తే బాగుంటుదని ప్రజా ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డికి రిక్వెస్ట్ చేశారట. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. స్కీమ్ కి […]

Davos In CM Revanth Reddy: దావోస్‌లో రేవంత్ టీమ్.. మా ప్రయార్టీ-లక్ష్యాలు, తామే ఫస్ట్

Big Stories

×