E-Paper
Advertisement
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో టెండర్ల రచ్చ కలకలం..!
దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్.. అప్పు మాఫీ.. 10లక్షల కొత్త స్కీమ్!

దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్.. అప్పు మాఫీ.. 10లక్షల కొత్త స్కీమ్!

Disabled Welfare: స్వేచ్ఛ బ్యూరో: దివ్యాంగుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. వారిని స్వయం సమృద్ధి దిశగా నడిపించేందుకు ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేసి, బ్యాంకులతో అనుసంధానం చేస్తోంది. స్వయం సంవృద్ధి సాధించేందుకు కృషిచేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దివ్యాంగ గ్రూపుల్లో సభ్యులై ఉండి మృతి చెందితే 10లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు తీసుకున్న రుణాన్ని సైతం మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నల్గొండ జిల్లాలో.. రాష్ట్రంలోని దివ్యాంగుల ఆర్థికాభివృద్ధితోపాటు వారిని స్వయం సమృద్ధి దిశగా […]

వైద్యశాఖలో బదిలీల జోరు.. ఐదు సంవత్సరాలు దాటితే అక్కడికి వెల్లాల్సిందే?

వైద్యశాఖలో బదిలీల జోరు.. ఐదు సంవత్సరాలు దాటితే అక్కడికి వెల్లాల్సిందే?

Health Transfers: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న జనరల్ ట్రాన్స్ఫర్ల ప్రక్రియలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బదిలీల కోసం అధికారులు అనుసరిస్తున్న విధానం ఇప్పుడు శాఖలో చర్చనీయాంశంగా మారింది. పారదర్శకత పేరుతో ప్రభుత్వం ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కు ప్రాధాన్యత ఇస్తుండగా, దీనివల్ల తమకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. బదిలీల విధివిధానాలపై ఇటీవల ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగినప్పటికీ, అధికారులు మాత్రం ఆన్‌లైన్ ఆప్షన్లకే కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తోంది. […]

విద్యార్థులకు ముఖ్య గమనిక.. ఇంటర్ అడ్మిషన్లు నేటి నుంచి, తరగతులు ఆ రోజు నుంచే

విద్యార్థులకు ముఖ్య గమనిక.. ఇంటర్ అడ్మిషన్లు నేటి నుంచి, తరగతులు ఆ రోజు నుంచే

Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ-ఎయిడెడ్-ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు ఇంటర్‌ ఫస్టియర్ ప్రవేశాలు నేటి నుంచి మొదలయ్యాయి. తరగతులు మాత్రం జూన్ ఒకటి నుంచి మొదలుకానున్నాయి. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి స్వయంగా వెల్లడించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక..  తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ తొలి ఇయర్ ప్రవేశాల షెడ్యూల్‌ను సవరించింది ఇంటర్ బోర్డు. మే 12న అనగా మంగళవారం నుంచి […]

కార్మికుల సంక్షేమమే ప్ర‌జాపాల‌న ల‌క్ష్యం.. కనీస వేతనాల సవరణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక భేటీ!

కార్మికుల సంక్షేమమే ప్ర‌జాపాల‌న ల‌క్ష్యం.. కనీస వేతనాల సవరణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక భేటీ!

Minimum wages revision: తెలంగాణలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడమే ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో కనీస వేతనాల సవరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి.. పొన్నం ప్రభాకర్.. దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి.. లేబర్ కమిషనర్ […]

Congress : మోడీ ఆఫరిస్తే.. రేవంత్ ఝలక్ ఇచ్చాడు!
CBN : మరోసారి చంద్రబాబు సాయం తీసుకోనున్న మోడీ!
మే 20 నుండి ఊరూరా ‘తెలంగాణ రక్షణ సేన’ జెండా పండుగ.. ప్రజా చైతన్యానికి నాంది!
మండుతున్న చికెన్ ధరలు.. కిలో రూ.360 దాటిన స్కిన్‌ లెస్ చికెన్!
బెంగాల్ గెలిచాం.. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ.. సికింద్రాబాద్ సభలో ప్రధాని మోదీ
గుజరాత్ మోడల్ vs తెలంగాణ మోడల్.. ముఖ్యమంత్రికి ప్రధాని అదిరిపోయే రిప్లై!
నర్సింగ్ అభ్యర్థుల ఉద్యోగ నియామక పత్రాల పై బిగ్ అప్డేట్!

నర్సింగ్ అభ్యర్థుల ఉద్యోగ నియామక పత్రాల పై బిగ్ అప్డేట్!

Nursing Recruitment: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని నర్సింగ్ అభ్యర్థుల పదేళ్ల నిరీక్షణకు తెరపడుతుందని ఆశించినా, ప్రస్తుత పరిణామాలు వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం భారీ బహిరంగ సభ ద్వారా నియామక పత్రాలు అందజేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. అయితే, గడువు సమీపిస్తున్నా ప్రక్రియలో కదలిక లేకపోవడంపై అభ్యర్థులు “అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుతాయా? లేదా?” అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ కూడా నిర్లక్ష్యం గా ఉన్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ​ఏ […]

TRS : దొందూదొందే.. ప్రాజెక్టుల పేరిట కాసుల వేట?
BJP : రెండే నెలలు.. రాష్ట్రంలో పాగాకు బీజేపీ ప్లాన్!

BJP : రెండే నెలలు.. రాష్ట్రంలో పాగాకు బీజేపీ ప్లాన్!

తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కేంద్రంలోని బీజేపీ వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది.30 ఏండ్లు కమ్యూనిస్టు పాలన, పదిహేను ఏండ్లు టీఎంసీ పాలనలో ఉన్న బెంగాల్‌లో కాషాయపార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. దీదీ కంచుకోటగా బెంగాల్‌ను అభివర్ణించేవారు. గత ఎన్నికల్లోనే అధికారంలోకి వస్తుందని భావించినా.. టీఎంసీ బీజేపీకి చాన్స్ ఇవ్వలేదు.ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం,ఎస్ఐఆర్ ప్రక్రియలో దొంగ ఓట్ల ఏరివేత, కేంద్ర బలగాలను మోహరించి.. రిగ్గింగ్, దొంగఓట్లను నివారించడంతో అక్కడ బీజేపీ అధికారంలోకి రావడం సాధ్యమైంది. అయితే, బెంగాల్ […]

Congress : త్వరలో ఢిల్లీకి సీఎం సహా కేలక నేతలు..వారి పదవులు ఔట్?

Big Stories

Advertisement
×