BigTV English
Governor : బోనాలకు ఆహ్వానం అందలేదు.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ కామెంట్స్..
Kidnap : హైదరాబాద్ లో బీజేపీ నేత కిడ్నాప్.. ఆ ఎమ్మెల్యే అనుచరులపైనే అనుమానం..!
BJP : వచ్చే ఎన్నికలే టార్గెట్.. దక్షిణాదిపై బీజేపీ ఫోకస్..
BJP : ఆ మాజీ మంత్రికి ఈటల బుజ్జగింపులు.. బీజేపీలో ఏం జరుగుతోంది..?
KCR : వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు.. అమ్మవారికి కేసీఆర్, కవిత బోనం సమర్పణ..

KCR : వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు.. అమ్మవారికి కేసీఆర్, కవిత బోనం సమర్పణ..

KCR: లష్కర్ బోనాలు వైభవంగా సాగుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ దంపతులు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్నారు. వారికి ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత కేసీఆర్‌ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం వెంట మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్ర కరణ్‌రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. మహంకాళి బోనాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా […]

Falaknuma Express : సికింద్రాబాద్ సమీపంలో రైలు దగ్థం.. ప్రమాదం వెనుక కుట్ర కోణం!?

Falaknuma Express : సికింద్రాబాద్ సమీపంలో రైలు దగ్థం.. ప్రమాదం వెనుక కుట్ర కోణం!?

Falaknuma Express fire accident(Telugu breaking news) : ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. హౌరా నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న ట్రైన్ లో మంటలు చెలరేగాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి – బొమ్మాయిపల్లి మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటల చెలరేగాయని అనుమానిస్తున్నారు. తొలుత రెండు బోగీల్లోంచి దట్టమైన పొగలు వచ్చినట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే లోకోపైలట్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో రైలును పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య నిలిపివేశారు. రైలు […]

TS Highcourt : హైకోర్టు సంచలన తీర్పు..  ఆ 23 గ్రామాలపై ఆదివాసీలకే సర్వ హక్కులు..
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డు.. ఆ రోజు ఎన్ని లక్షల మంది జర్నీ చేశారంటే..?
Car Accident : ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు మృతి.. మేయర్ కామెంట్స్ పై విమర్శలు..
Rahul Gandhi : ఖమ్మం జన గర్జన సభ.. రాహుల్ స్పీచ్.. ప్రస్తావించే అంశాలివే..!
Group-4 Exam :  ఫోన్ తో పరీక్ష రాస్తూ.. దొరికిపోయాడు ఇలా..!
Ponguleti : ఖమ్మంలో పొలిటికల్ హీట్.. పోస్టర్ల కలకలం.. పొంగులేటి అనుచరులకు వార్నింగ్..
Congress : జనగర్జన సభకు ఖమ్మం ముస్తాబు.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం..

Congress : జనగర్జన సభకు ఖమ్మం ముస్తాబు.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం..

Congress: కాంగ్రెస్‌ జనగర్జన సభకు ఖమ్మం ముస్తాబవుతోంది. ఆదివారం జరిగే సభకు ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌ వెనుక ఉన్న వంద ఎకరాల్లో చేస్తున్న ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. సభ నిర్వహణ పనులు పొంగులేటి, భట్టి వర్గాలు స్వయంగా పర్యవేక్షిస్తున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు, ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్. వచ్చే ఎన్నికలకు ఖమ్మం నుంచే శంఖారావం పూరించబోతోంది టీ కాంగ్రెస్. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నఈ సభను విజయవంతం చేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇదే […]

KCR : నేడు ఆసిఫాబాద్‌ కు సీఎం కేసీఆర్.. పోడు పట్టాల పంపిణీకి శ్రీకారం..
Sejal : మరోసారి శేజల్‌ ఆత్మహత్యాయత్నం.. ఆ లేఖలో ఏముందంటే..?

Big Stories

×