E-Paper
Advertisement
బీజేపీ, బీఆరెస్ పొత్తు.. కేటీఆర్ కేంద్ర మంత్రి! కేసీఆర్‌కు కేంద్రం సిగ్న‌ల్ ఇస్తోందా? ఏం జ‌రుగుతోంది?

బీజేపీ, బీఆరెస్ పొత్తు.. కేటీఆర్ కేంద్ర మంత్రి! కేసీఆర్‌కు కేంద్రం సిగ్న‌ల్ ఇస్తోందా? ఏం జ‌రుగుతోంది?

బీజేపీ, బీఆరెస్ పొత్తు విష‌యంలో… మ‌రోసారి క్లారిటీ ఇచ్చాడు కేటీఆర్. ఇవాళ ప్రెస్‌క్ల‌బ్‌లో జ‌రిగిన మీట్ ది ప్రెస్‌లో ఆయ‌న దీనిపై త‌న‌దైన శైలిలో సెటైరిక‌ల్‌గా స్పందించాడు. ఓ విలేక‌రి అడిగాడు. త‌మ‌కున్న సోర్స్ మేర‌కు .. బీజేపీ, బీఆరెస్ పొత్తు పొట్టుకోబోతున్నాయ‌ని, జాతీయ రాజ‌కీయాల్లోకి కేటీఆర్‌ను తీసుకెళ్లాల‌ని మోడీ ఆరాట ప‌డుతున్నాడ‌ని తెలిసింద‌న్నారు. అంతే కాదు కేటీఆర్‌కు కేంద్ర మంత్రి ప‌ద‌వి ఇచ్చి.. ఐటీ శాఖ‌లో ఆయ‌న‌కున్న అనుభ‌వాన్ని దేశ వ్యాప్తంగా వినియోగించుకోవాల‌నే ఆలోచ‌న చేస్తున్నార‌ని […]

అధిష్టానం వ‌ద్ద కిష‌న్‌రెడ్డి మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్‌! తెలంగాణ‌కు మ‌రో కేంద్ర మంత్రి ప‌ద‌వి? అర్వింద్‌కు మాత్రం కాదు!

అధిష్టానం వ‌ద్ద కిష‌న్‌రెడ్డి మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్‌! తెలంగాణ‌కు మ‌రో కేంద్ర మంత్రి ప‌ద‌వి? అర్వింద్‌కు మాత్రం కాదు!

కొంద‌రి జాత‌కాలంతే. జ‌నానికి ఏం మేలు చేయ‌క‌పోయినా.. రాష్ట్రానికి పైసా ప్ర‌యోజ‌నం చేకూర్చ‌క‌పోయినా.. కాలం క‌లిసి వ‌స్తుంది. వెంకీ సినిమాలో అన్న‌ట్టు గ్ర‌హాలు ఉచ్చ‌స్థితిలో ఉన్న‌ప్పుడు అన్నీ వాటంత‌ట అవే క‌లిసి వ‌చ్చి మ‌న‌కు కావాల్సినవి చేసిపెడ‌తాయ‌ని. అచ్చంగా కిష‌న్‌రెడ్డి ప‌రిస్థితి కూడా అధిష్టానం వ‌ద్ద అలాగే ఉంది. ఆయ‌న ప‌ర‌ప‌తి అక్క‌డ పెరుగుతూ వ‌స్తోంది త‌ప్పిదే.. త‌గ్గ‌డం లేదు. రాష్ట్ర బీజేపీ రాజ‌కీయాల్లో ఇప్పుడు ఆయనే కీల‌కం. ఆయ‌న నుంచి వ‌చ్చే కీల‌క స‌మచార‌మే ఇప్పుడు […]

UM Rajnath Singh: పాకిస్తాన్ నీ పిలక పీకిస్తాన్.. కాశ్మీర్ గడ్డపై రాజ్నాథ్ సాలిడ్ వార్నింగ్
EV For Petrol Car Price: పెట్రోల్ కార్ల ధరకే ఈవీ కార్లు.. 6 నెలల్లోనే అందుబాటులోకి.. కేంద్ర మంత్రి ప్రకటన
Kumaraswamy Vizag Accident : విశాఖలో కేంద్ర మంత్రుల కాన్వాయ్‌కు భారీ ప్రమాదం.. ఎంపీ జీవిఎల్ కారు ధ్వంసం

Kumaraswamy Vizag Accident : విశాఖలో కేంద్ర మంత్రుల కాన్వాయ్‌కు భారీ ప్రమాదం.. ఎంపీ జీవిఎల్ కారు ధ్వంసం

Kumaraswamy Vizag accident | కేంద్ర మంత్రులు కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు షాకింగ్ ఘటన ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ఈ కేంద్ర మంత్రులు విశాఖ స్టీల్ ప్లాంట్, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపేందుకు వెళ్తుండగా, ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో అనుకోని ప్రమాదం జరిగింది. విశాఖపట్నం షీలానగర్‌లో మంత్రులు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో మొత్తం ఎనిమిది వాహనాలుండగా.. మూడు కార్లు ఒకదానితో మరొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మూడు కార్లు దెబ్బతిన్నాయి. మాజీ ఎంపీ జీవీఎల్ నారాయణ […]

Nitin Gadkari: ‘రోడ్డుపై ఉమ్మివేసే వారికి ఇలా చేయండి’.. స్వచ్ఛ భారత్ కోసం నితిన్ గడ్కరీ భలే ఐడియా..

Nitin Gadkari: ‘రోడ్డుపై ఉమ్మివేసే వారికి ఇలా చేయండి’.. స్వచ్ఛ భారత్ కోసం నితిన్ గడ్కరీ భలే ఐడియా..

Nitin Gadkari| మన చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. ఎవరైనా రోడ్డుపై ఉమ్మి వేస్తుంటూ వారి ఫొటోలు తీసి న్యూస్ పేపర్ లో ప్రచురించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం అన్నారు. మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా.. గడ్కరి సొంత నియోజకవర్గం నాగపూర్ లో మునిసిపల్ అధికారులు బుధవారం స్వచ్ఛ భారత అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ.. ”గాంధీజీ పర్యావరణాన్ని కాపాడేందుకు పరిశుభ్రత […]

Union Minister Comments On Tirumala Laddu: తిరుమల లడ్డు వివాదం.. బాంబ్ పేల్చిన కేంద్ర మంత్రి
Mansukh Mandaviya: ఒక్కొక్కరికి అకౌంట్లలో రూ.15వేలు జమ.. కేంద్ర మంత్రి వెల్లడి
Minister Giriraj Singh Attack: కేంద్ర మంత్రిపై దాడి.. ప్రజా కార్యక్రమంలో ఉండగా పంచ్ చేసిన యువకుడు!
Union AYUSH Minister: త్వరలో ప్రత్యేక మెడికల్ స్టోర్స్ ప్రారంభిస్తాం..కేంద్ర మంత్రి
Railway Projects: ఆ ఎనిమిది రైల్వే ప్రాజెక్టులు పూర్తయితే భారత్ కు మహర్ధశే..
Cabinet approved: రోడ్డు ప్రాజెక్టులతో ఉద్యోగ ఉపాధి.. కేంద్రం కసరత్తు
CM Revanth reddy: కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి నివాళుర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
Indian Railways:ఉమ్ము, చెత్త జరిమానాలపై రూ.5 కోట్ల ఆదాయం..రైల్వే శాఖ? మజాకా?
Union Minister Kumaraswamy: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఆందోళన చెందొద్దు..కుమారస్వామి

Big Stories

×