E-Paper
Advertisement
భువనగిరి కలెక్టరేట్‌లో మంత్రుల కీలక సమీక్ష.. ధాన్యం కొనుగోళ్లపై అధికారులకు దిశానిర్దేశం
పాలమూరు జిల్లాలోని.. ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం.. మంత్రి ఉత్తమ్ భరోసా
‘డిండి’ పనుల్లో వేగం పెంచండి.. అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం!
ప్రతి గింజను కొంటాం..  రైతులకు భరోసా ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
రైతు కంట తడి తుడిచిన ‘ఉత్తమ్’ నిర్ణయం.. తడిసిన ధాన్యానికి లైన్ క్లియర్!
అకాల వర్షాల భయం వద్దు.. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం
వేసవిలోనే పూడికతీత పనులు పూర్తి చేయాలి.. అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు
గ్యాస్ ధరను రూ.993కు పెంచడం దుర్మార్గం..  చిరు వ్యాపారులపై భారీ ఎఫెక్ట్,  మోదీ సర్కార్‌పై మంత్రి ఉత్తమ్ ఫైర్
తెలంగాణలో ఇంధన సరఫరా 175 శాతం పెంపు.. పానిక్ బయింగ్ వద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి!
ఘోష్ కమిషన్ నివేదికపై న్యాయపోరాటం.. అభిషేక్ సింఘ్వీతో మంత్రి ఉత్తమ్ కీలక భేటీ
కాళేశ్వరం వైఫల్యంపై వెనక్కి తగ్గేదేలే.. అవినీతి లెక్కలు తేలుస్తాం, మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరం వైఫల్యంపై వెనక్కి తగ్గేదేలే.. అవినీతి లెక్కలు తేలుస్తాం, మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై ప్రభుత్వం వేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. విచారణ కమిషన్ ఏర్పాటును సవాలు చేస్తూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడం ప్రజాస్వామ్య విజయమని ఆయన అభివర్ణించారు. సెక్షన్ 8B కింద నోటీసులు ఇవ్వలేదన్న సాంకేతిక కారణాన్ని కోర్టు ప్రస్తావించిందే తప్ప కమిషన్ ఏర్పాటును తప్పుబట్టలేదని స్పష్టం చేశారు. కమిషన్ నియామకాన్ని న్యాయస్థానం […]

వర్షాకాలం ముందే టెస్టులు పూర్తి.. ఆ తర్వాతే శాశ్వత మరమ్మతులు.. ఎన్ డీఎస్ ఏ ఛైర్మన్‌తో మంత్రి ఉత్తమ్ భేటీ

వర్షాకాలం ముందే టెస్టులు పూర్తి.. ఆ తర్వాతే శాశ్వత మరమ్మతులు.. ఎన్ డీఎస్ ఏ ఛైర్మన్‌తో మంత్రి ఉత్తమ్ భేటీ

Uttam Kumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో, శాస్త్రీయ విధానంలో చేపడుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఛైర్మన్ అనిల్ జైన్తో సమావేశమై, బ్యారేజీల భద్రత, మరమ్మతులపై సుదీర్ఘంగా చర్చించారు. బ్యారేజీల మరమ్మతుల విషయంలో ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం […]

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
తమిళ గడ్డపై తెలంగాణ మార్క్.. స్టార్ క్యాంపెయినర్లుగా సీఎం రేవంత్.. మంత్రులు భట్టి, ఉత్తమ్
సన్న బియ్యం ఆలోచన నాది కాదు.. సీఎం రేవంత్ రెడ్డిదే: మంత్రి ఉత్తమ్

Big Stories

×