E-Paper
Advertisement

106 Employees Suspension: ప్రభుత్వం మారినా మక్కువ పోలే.. చివరకు సస్పెన్షన్ వేటు..!

106 Employees Suspension: ప్రభుత్వం మారినా మక్కువ పోలే.. చివరకు సస్పెన్షన్ వేటు..!
106 Employees Suspended In Siddipet
106 Employees Suspended In Siddipet

106 Employees Suspended In Siddipet: ఇటీవల మెదక్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెడ్డి సంక్షేమ భవన్‌లో ఉపాధి హామీ, సెర్ఫ్ ఉద్యోగుతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో తనకు సహకరించాలని చెప్పకనే చెప్పారు. ప్రభుత్వం మారినా ఆ ఉద్యోగులకు.. గత పాలకుల మీద మక్కువ తగ్గనట్లుంది. అందుకే ఎన్నికల కోడ్ అమల్లో ఉందని తెలిసి కూడా రాజకీయ సమావేశాలకు హాజరయ్యారు.

వెంకట్రామిరెడ్డి సమావేశం నిర్వహించిన విషయం బహిర్గతం అయ్యింది. దీంతో వెంకట్రామిరెడ్డి, సుడా ఛైర్మన్ రవీందర్ రెడ్డిపై కేసు నమోదయ్యింది. ఉద్యోగుల విషయంలో సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ బీఆర్ఎస్ సమావేశానికి హాజరైన 106 మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ సిద్దిపేట కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

Also Read: కవితకు కలిసిరాని కొత్త సంవత్సరం, పొలిటికల్ కేసంటూ వ్యాఖ్యలు!

సస్పెండ్ అయిన 106 మంది ఉద్యోగులలో 69 మంది ఉపాధి హామీ ఉద్యోగులు ఉండగా.. 38 మంది సెర్ఫ్ ఉద్యోగులు ఉన్నారు.

Tags

Related News

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Big Stories

×