E-Paper
Advertisement

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Charan Kaushik Yadav: స్వేచ్ఛ బ్యూరో: కేటీఆర్ కాలకేయ తారకరామారావు గా మారిండని కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ చరణ్​ కౌశిక్ యాదవ్ ఫైర్ అయ్యారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ ప్యూచర్ లేని నాయకుడన్నారు. భవిష్యత్ లేనిది ఫ్యూచర్ సిటీకి కాదని, కల్వకుంట్ల కుటంబానికి అన్నారు.

తెలంగాణకు వచ్చే పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఇక రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారన్నారు. కేటీఆర్, పవన్ కలిసి అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు విజ్క్షులు కాబట్టే, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసినా.. కేసీఆర్ ను ఇంకా ఇక్కడే ఉంచారన్నారు. లేదంటే శ్రీలంక తరహాలో తరిమికొట్టేవారన్నారు.

గత ప్రభుత్వంలో ఉద్యమకారులు, యువత, నిరుద్యోగులు, జర్నలిస్టులు, మహిళలు ఇలా అందరినీ మోసం చేశారన్నారు. కానీ తమ ప్రభుత్వంలో ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దుతూ అన్ని వ్యవస్థలను సమర్ధవంతంగా ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సీఎం రేవంత్ పాలనను చూసి కేటీఆర్ ఓర్వలేకపోతున్నాడన్నారు.

Also read: అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×