BigTV English

Clashes in BJP: రామచంద్రరావు ముందే.. పొట్టు పొట్టు కొట్టుకున్న బీజేపీ నేతలు

Clashes in BJP: రామచంద్రరావు ముందే.. పొట్టు పొట్టు కొట్టుకున్న బీజేపీ నేతలు
Advertisement

వివరాల్లోకి వెళ్తే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ముందే.. ఇద్దరు బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన భూమాసేన్ శ్రీనివాస్ ఇద్దరు గొడవపడ్డారు. నన్ను అరె అన్నయ్య అంటావా అని భూమాసేన్ శ్రీనివాస్‌‌ ని తిట్టారు మాజీ ఎంపీ వెంకటేష్ నేత. గుడ్డలు ఊడతీసి కొడతా అన్నారు శ్రీనివాస్. ఈ నేపథ్యంలో అక్కడ గందరగోళం నెలకొంది. ఇదే కాదు ఇలాంటి ఘటనలు బీజేపీలో తరుచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో సంఘటన చోటుచేసుకుంది.

Also Read: దీపావళి వేళ.. గ్రీన్ క్రాకర్స్‌పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం


తెలంగాణ బీజేపీ ఆఫీస్ లో బీసీ సంఘాల నేతల మధ్య తోపులాట జరిగింది. గుజ్జా సత్యం, గుజ్జా కృష్ణల మధ్య గొడవ జరిగింది. ఈ నెల 18న బీసీ సంఘాల బంద్ కు బీజేపీ మద్దతు కోరుతూ.. బీసీ సంఘాల నేతలు రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఎంపీ R.కృష్ణయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముందే గొడవ పడ్డారు. ఈ తోపులటాలతో గందరగోళం నెలకొంది.

Related News

Etala Rajender: ఈటలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి షాకింగ్ న్యూస్.. ఒక్కొక్కరిపై రూ.2 కోట్ల పరువు నష్టం దావా?

Fake Liquor Case: అక్రమంగా మద్యం అమ్ముతున్న.. ఇద్దరు మహిళలు అరెస్ట్

Supreme Court: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా..

Jogipet News: ఒక్క నిమిషం వదిలిపెట్టండి.. ఆత్మహత్య చేసుకుంటా-సలీమ్, మేటరేంటి?

Hydra Demolitions: వణుకు పుట్టిస్తున్న హైడ్రా..! రాజేంద్రనగర్‌లో అక్రమ కట్టడాలు నేలమట్టం

Mlc Kavitha: నా దారి వేరు.. ఆయ‌న దారి వేరు.. కేసీఆర్‌పై క‌విత షాకింగ్ కామెంట్స్

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. బీజేపీ అభ్యర్థిగా దీపక్‌రెడ్డి, పంతం నెగ్గించుకున్న కిషన్‌రెడ్డి

Big Stories

×