E-Paper
Advertisement

Clashes in BJP: రామచంద్రరావు ముందే.. పొట్టు పొట్టు కొట్టుకున్న బీజేపీ నేతలు

Clashes in BJP: రామచంద్రరావు ముందే.. పొట్టు పొట్టు కొట్టుకున్న బీజేపీ నేతలు

వివరాల్లోకి వెళ్తే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ముందే.. ఇద్దరు బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన భూమాసేన్ శ్రీనివాస్ ఇద్దరు గొడవపడ్డారు. నన్ను అరె అన్నయ్య అంటావా అని భూమాసేన్ శ్రీనివాస్‌‌ ని తిట్టారు మాజీ ఎంపీ వెంకటేష్ నేత. గుడ్డలు ఊడతీసి కొడతా అన్నారు శ్రీనివాస్. ఈ నేపథ్యంలో అక్కడ గందరగోళం నెలకొంది. ఇదే కాదు ఇలాంటి ఘటనలు బీజేపీలో తరుచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో సంఘటన చోటుచేసుకుంది.

Also Read: దీపావళి వేళ.. గ్రీన్ క్రాకర్స్‌పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

తెలంగాణ బీజేపీ ఆఫీస్ లో బీసీ సంఘాల నేతల మధ్య తోపులాట జరిగింది. గుజ్జా సత్యం, గుజ్జా కృష్ణల మధ్య గొడవ జరిగింది. ఈ నెల 18న బీసీ సంఘాల బంద్ కు బీజేపీ మద్దతు కోరుతూ.. బీసీ సంఘాల నేతలు రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఎంపీ R.కృష్ణయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముందే గొడవ పడ్డారు. ఈ తోపులటాలతో గందరగోళం నెలకొంది.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×