Suryapet News: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అడ్లూరు కాలనీ గ్రామసభలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గ్రామ సభ మీటింగులొ గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని అక్కడి స్థానికులు ప్రశ్నించడంతో ఇరు వర్గాల మద్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో గ్రామంలోని ఉప సర్పంచ్, మరియు వార్డు సభ్యులు సర్పంచ్ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిది.
నిధుల విషయంతో తెత్తిన ఈ వివాధం తీవ్ర ఘర్షనకు దారి తీసింది. నిధుల విషయంలో కొపానికి లోనైన కొందరు వ్యక్తులు ఓకరిపై ఓకరు కర్రలతో దారుణంగా కొట్టుకున్నారు. దీంతో ఇరు వర్గాల్లో కొంత మంది వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గొడవ తారా స్థాయికి చేరడంతో అక్కడ కొంత మంది గ్రామ పెద్దలు గ్రామ పంచాయతీ లోని ఇరు వర్గాలను విడగొట్టారు. అనంతరం వారిని చెదరగొట్టి కోదాడ పోలీస్ స్టేషన్ కి తరలించారు.
Also Read: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కిలేడీ హైడ్రామా..!
గ్రామ పంచాయతీ లోని నిధులను కొంత మంది వ్యక్తులు గ్రామ అభివృద్దికి ఖర్చుచేయకుండా దుర్వినియోగం చేశారని ఆ విషయం పై ప్రశ్నించినందుకే ఈ వివాధం జరిగిందని అక్కడి స్ధానికులు తెలిపారు. ఇరు వర్గాల మద్య దాడులు చేసుకోవడంతో అక్కడి ప్రాంత మంతా ఓక్కసారిగా భయాదోలన పరిస్ధితులు ఎర్పడ్డాయి. ఒకరిపై ఒకరికి మాట మాట పెరగడంతో ఆగ్రహానికి గురైన కొందరు వ్యక్తులు కర్రలో దాడులు చేసుకోవడం గ్రామంలో ఇ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అడ్లూరు కాలనీ గ్రామసభలో ఉద్రిక్తత
నిధులు దుర్వినియోగం చేశారని ప్రశ్నించడంతో ఘర్షణ
ఉప సర్పంచ్, వార్డు సభ్యులు.. సర్పంచ్ వర్గీయుల మధ్య ఘర్షణ
కర్రలతో కొట్టుకున్న ఇరు వర్గాలు, పలువురికి గాయాలు
ఇరువర్గాలను చెదరగొట్టి కోదాడ పోలీస్ స్టేషన్కు తరలింపు… pic.twitter.com/GTAO4yUU6S
— BIG TV Breaking News (@bigtvtelugu) March 30, 2026
Also Read: రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ ఒకటి కొత్త నిబంధనలు, తేడా వస్తే కార్డు రద్దే