BigTV English

HCU Issue: సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం !

HCU Issue:  సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం !

HCU Issue:  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ యంత్రాంగంతో చర్చించి.. కమిటీ వేయాలని డిసైడ్ అయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కంచె గచ్చిబౌలి భూమి సమస్యను పరిష్కరించడానికి తెలంగాణ మంత్రుల కమిటీని ఏర్పాటు చేయాలని… నిర్ణయం తీసుకున్నారు.


Also Read: RCB VS GT: వరుస విజయాలకు బ్రేక్… పాయింట్స్ టేబుల్ లో కిందికి పడిపోయిన RCB !

ఈ మంత్రుల కమిటీలో… తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు సభ్యులుగా ఉంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కార్యనిర్వాహక కమిటీ, జేఏసీ , విద్యార్థుల ప్రతినిధి బృందంతో సంప్రదింపులకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు… స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.


 

Related News

Medaram: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Indrakiladri Sharannavaratri: తెలంగాణలో అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు

Big Stories

×