BigTV English
Advertisement

HCU Issue: సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం !

HCU Issue:  సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం !

HCU Issue:  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ యంత్రాంగంతో చర్చించి.. కమిటీ వేయాలని డిసైడ్ అయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కంచె గచ్చిబౌలి భూమి సమస్యను పరిష్కరించడానికి తెలంగాణ మంత్రుల కమిటీని ఏర్పాటు చేయాలని… నిర్ణయం తీసుకున్నారు.


Also Read: RCB VS GT: వరుస విజయాలకు బ్రేక్… పాయింట్స్ టేబుల్ లో కిందికి పడిపోయిన RCB !

ఈ మంత్రుల కమిటీలో… తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు సభ్యులుగా ఉంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కార్యనిర్వాహక కమిటీ, జేఏసీ , విద్యార్థుల ప్రతినిధి బృందంతో సంప్రదింపులకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు… స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.


 

Related News

Maganti Gopinath: మాగంటి మరణంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే.. విచారణ ప్రారంభిస్తాం: సీఎం రేవంత్

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ దారుణాలు.. ఆసుపత్రి సిబ్బందిపై కత్తులతో దాడి!

Nizamabad Encounter: రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలి.. NHRCని ఆశ్రయించిన రియాజ్ కుటుంబ సభ్యులు

Jubilee Hills By Elections: మాగంటి తల్లి ఆరోపణలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి: మంత్రి సీతక్క

Jubilee Hills: మాగంటి డెత్ మిస్ట‌రీ.. జూబ్లీహిల్స్‌లో కేటీఆర్ చీప్ పాలిటిక్స్.. మరీ ఇంత దిగజారాలా..?

Jubilee Hills bypoll: జూబీహిల్స్‌ బైపోల్‌లో సైలెంట్ వేవ్ రాబోతుంది.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

Cyber Crime Hyderabad: సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్.. ఒక్క నెలలో 55 మంది అరెస్ట్

Revanth Reddy Birthday: రేషన్ బియ్యంతో.. సీఎం రేవంత్‌కు స్పెషల్ బర్త్ డే గిఫ్ట్

Big Stories

×