BigTV English

CM Revanth Reddy : గ్యారెంటీ స్కీంలపై సీఎం ఫోకస్‌.. సెక్రటేరియట్‌లో రైతు భరోసాపై సమీక్ష..

CM Revanth Reddy :  గ్యారెంటీ స్కీంలపై సీఎం ఫోకస్‌.. సెక్రటేరియట్‌లో రైతు భరోసాపై సమీక్ష..

CM Revanth Reddy : సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల హామీలపై దృష్టి సారించారు. 6 గ్యారెంటీ స్కీంలపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు. ఈ మేరకు సెక్రటేరియట్‌లో రైతు భరోసాపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, శ్రీధర్‌బాబుతోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.


అయితే.. రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు 15 వేల రూపాయలు.. అలాగే వ్యవసాయ కూలీలకు 12 వేలు, వరి పంటకు బోనస్‌గా 500 ల రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. దీంతో పథకంపై సాధ్యాసాధ్యాలను సమీక్షలో చర్చిస్తున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.


Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×