E-Paper
Advertisement

CM Revanth Reddy : గ్యారెంటీ స్కీంలపై సీఎం ఫోకస్‌.. సెక్రటేరియట్‌లో రైతు భరోసాపై సమీక్ష..

CM Revanth Reddy :  గ్యారెంటీ స్కీంలపై సీఎం ఫోకస్‌.. సెక్రటేరియట్‌లో రైతు భరోసాపై సమీక్ష..

CM Revanth Reddy : సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల హామీలపై దృష్టి సారించారు. 6 గ్యారెంటీ స్కీంలపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు. ఈ మేరకు సెక్రటేరియట్‌లో రైతు భరోసాపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, శ్రీధర్‌బాబుతోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

అయితే.. రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు 15 వేల రూపాయలు.. అలాగే వ్యవసాయ కూలీలకు 12 వేలు, వరి పంటకు బోనస్‌గా 500 ల రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. దీంతో పథకంపై సాధ్యాసాధ్యాలను సమీక్షలో చర్చిస్తున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

Related News

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

Big Stories

×