E-Paper
Advertisement

కాన్వాయ్ ఆంక్షలకు చెక్.. సామాన్యుడిలా ట్రాఫిక్‌లో సీఎం రేవంత్ రెడ్డి

కాన్వాయ్ ఆంక్షలకు చెక్.. సామాన్యుడిలా ట్రాఫిక్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నిరాడంబరతను మరోసారి చాటుకున్నారు. ముఖ్యమంత్రులు.. వివిఐపిల పర్యటనల సమయంలో గంటల తరబడి సామాన్య జనం ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయే సంస్కృతికి ఆయన స్వస్తి పలికారు. గురువారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వరకు సీఎం కాన్వాయ్ ఎటువంటి ముందస్తు ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా సాధారణ వాహనాల మధ్యే పయనించింది. తన కాన్వాయ్ కోసం రోడ్లపై వాహనాలను నిలిపివేసి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని నిన్ననే ఆయన పోలీస్ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Read Also: మాతో పెట్టుకోకు..! సీఎం కాక‌ముందే త‌న విశ్వ‌రూపం చూపిన బీజేపీ! ఓడిందెవ‌రు?

 

Related News

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

ఆమె మా బోధన్ కోడలు.. కవిత పై మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఓటర్ల వెరిఫికేషన్.. నోటీసులిచ్చినా దక్కని స్పందన!

Big Stories

Advertisement
×