E-Paper
Advertisement

CM Revanth Reddy: సీఎం రేవంత్ చేతుల మీదుగా.. ఆరాంఘర్-జూపార్క్ ప్లై ఓవర్ ప్రారంభం

CM Revanth Reddy: సీఎం రేవంత్ చేతుల మీదుగా.. ఆరాంఘర్-జూపార్క్ ప్లై ఓవర్ ప్రారంభం

CM Revanth Reddy: ఎట్టకేలకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం దీన్ని ప్రారంభించనున్నారు. హైదరాబాద్ సిటీలో ఈ వంతెన రెండో అతి పెద్దది. పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత ఇదే.

6 లైన్ల ఫ్లైఓవర్‌ను దాదాపు 4.08 కిలో మీటర్ల పొడువు, 23 మీటర్ల వెడల్పు‌తో నిర్మించారు. 799 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తాడ్‌బన్ జంక్షన్, దానమ్మ హాట్స్, శాస్త్రీపురం, హాసన్ నగర్, శివరాంపల్లి జంక్షన్‌ల వద్ద ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఫ్లైఓవర్ పై నుంచి ఈజీ గా ట్రావెల్ చేయొచ్చు.

ఆరంఘార్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో బెంగుళూరు హైవే నుంచి సిటీ‌లోకి ఈజీ‌గా రావచ్చు. అలాగే ఎంజీబీఎస్, బహాదూర్ పురా నుంచి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవచ్చు. ఎస్ఆర్డీపీ కింద నిర్మిస్తున్న 42 ప్రాజెక్టులల్లో ఇప్పటి వరకు 36 ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు ఉన్నాయి. అందులో 37వ ప్రాజెక్టు‌గా సోమవారం అందుబాటులోకి రానున్న ఆరంఘార్ ఫ్లైఓవర్.

 

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×