BigTV English
Advertisement

CM Revanth Reddy: సీఎం రేవంత్ చేతుల మీదుగా.. ఆరాంఘర్-జూపార్క్ ప్లై ఓవర్ ప్రారంభం

CM Revanth Reddy: సీఎం రేవంత్ చేతుల మీదుగా.. ఆరాంఘర్-జూపార్క్ ప్లై ఓవర్ ప్రారంభం

CM Revanth Reddy: ఎట్టకేలకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం దీన్ని ప్రారంభించనున్నారు. హైదరాబాద్ సిటీలో ఈ వంతెన రెండో అతి పెద్దది. పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత ఇదే.


6 లైన్ల ఫ్లైఓవర్‌ను దాదాపు 4.08 కిలో మీటర్ల పొడువు, 23 మీటర్ల వెడల్పు‌తో నిర్మించారు. 799 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తాడ్‌బన్ జంక్షన్, దానమ్మ హాట్స్, శాస్త్రీపురం, హాసన్ నగర్, శివరాంపల్లి జంక్షన్‌ల వద్ద ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఫ్లైఓవర్ పై నుంచి ఈజీ గా ట్రావెల్ చేయొచ్చు.

ఆరంఘార్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో బెంగుళూరు హైవే నుంచి సిటీ‌లోకి ఈజీ‌గా రావచ్చు. అలాగే ఎంజీబీఎస్, బహాదూర్ పురా నుంచి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవచ్చు. ఎస్ఆర్డీపీ కింద నిర్మిస్తున్న 42 ప్రాజెక్టులల్లో ఇప్పటి వరకు 36 ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు ఉన్నాయి. అందులో 37వ ప్రాజెక్టు‌గా సోమవారం అందుబాటులోకి రానున్న ఆరంఘార్ ఫ్లైఓవర్.


 

Related News

Big Breaking: ప్రముఖ గాయకుడు అందే శ్రీ కన్ను మూత

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. ఆదివారం సాయంత్రానికి సగం పంపిణీ? ఓటుకు రెండు వేలా?

Cyber Crimes: సైబర్ నేరాలు తీవ్ర సామాజిక సమస్య.. ఇది ఉద్యమంగా మారాలి: డీజీపీ శివధర్ రెడ్డి

Cold Wave Alert: తెలంగాణకు తీవ్ర చలి హెచ్చరిక.. సింగిల్ డిజిట్‌కు పడిపోనున్న ఉష్ణోగ్రతలు!

Poll Management: పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీల ఫోకస్

Thati Venkateswarlu: బీఆర్ఎస్ లో అగ్గి రాజుకుందా ?

Hyderabad: హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్.. ఒకరు డాక్టర్

Maganti Gopinath: గోపినాథ్ మరణంపై సీబీఐ విచారణ కోరుతూ గోపినాథ్ బాధితుల డిమాండ్

Big Stories

×