E-Paper
Advertisement

కూతురు మరణాన్ని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య!

కూతురు మరణాన్ని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య!
Advertisement

ShamIRpet Tragedy: కన్నకూతురు మృతి ఆ తండ్రిని తీవ్రంగా కుంగదీసింది. కూతురి మరణాన్ని తట్టుకోలేక మనస్తాపానికి గురైన తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బొమ్మరాసిపేట శివారులో చోటుచేసుకుంది. లాల్‌గడిమలక్‌పేటకు చెందిన రాములు (50) మేస్త్రీగా జీవనం సాగిస్తున్నాడు.

కుమార్తె మృతి..

ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు అరుణ్‌కుమార్‌ శామీర్‌పేటలో నివాసం ఉంటూ ఫర్నిచర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవల కుమార్తె మృతి చెందడంతో రాములు తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు పోలీసులు తెలిపారు.ఈ క్రమంలో బొమ్మరాసిపేట శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Advertisement

Also read: మార్చి 31 నాటికి ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేసుకున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్!

కేసు నమోదు..

బుధవారం సాయంత్రం 5.15 గంటలకు డయల్‌-112కు సమాచారం అందింది. వెంటనే శామీర్‌పేట సీఐ నర్సింహారెడ్డి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నర్సింహారెడ్డి తెలిపారు.

Advertisement

Also read: ఈనెల 30న తెలంగాణకు సునీల్ బన్సల్.. ఆ అంశాలపై కీలక చర్చ!

Tags

Related News

ట్యాంక్​ బండ్‌లో దూకిన సూడాన్ దేశస్తుడు.. కానీ చివరికి..?

ఈనెల 30న తెలంగాణకు సునీల్ బన్సల్.. ఆ అంశాలపై కీలక చర్చ!

దేశానికే ఆదర్శంగా తెలంగాణ మహిళా సంఘాలు.. ఢిల్లీ వేదికగా జాతీయ అవార్డు!

కేఆర్ఎంబీ అంటే లెక్క లేదు.. త్రిసభ్య కమిటీ అంటే విలువ లేదు.. ఏపీపై హరీశ్ రావు ఫైర్

గట్టు గ్రామపంచాయతీలో భారీ కుంభకోణం.. రూ. 22 లక్షల ప్రజాధనం మాయం!

కూతురి వ్యాఖ్యలతో మాకేం సంబంధం.. కాంగ్రెస్‌లోనే ఉంటాం.. కొండా మురళి క్లారిటీ!

మార్చి 31 నాటికి ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేసుకున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్!

Big Stories

Advertisement
×