E-Paper
Advertisement

EC Website Crash: ఎలక్షన్ రిజల్ట్ ఎఫెక్ట్.. ఈసీ వెబ్ సైట్ క్రాష్

EC Website Crash: ఎలక్షన్ రిజల్ట్ ఎఫెక్ట్.. ఈసీ వెబ్ సైట్ క్రాష్
Advertisement

EC Website Crash: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవ్వగా.. నాలుగు రాష్ట్రాల్లో ఏయే పార్టీలు అత్యధిక స్థానాలు సాధిస్తాయో అంచనాలు మొదలయ్యాయి. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయమని ఎగ్జిట్ పోల్స్ చెప్పగా.. ఇదే నిజమవుతోంది. మిగతా మూడు రాష్ట్రాల్లో రెండింట బీజేపీ విజయం ఖాయంగా కనిపిస్తోంది.

ఎన్నికల ఫలితాల వేళ.. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈసీ వెబ్ సైట్ ను చూస్తుండటంతో.. వెబ్ సైట్ పై లోడ్ ఎక్కువైంది. దాంతో వెబ్ సైట్ క్రాష్ అయినట్లు సమాచారం. ఈసీ వెబ్ సైట్ క్రాష్ అయిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలను చూసేందుకు ఈసీ వెబ్ సైట్ ఓపెన్ చేస్తుంటే.. ఓపెన్ కావడం లేదంటూ స్క్రీన్ షాట్లు తీసి షేర్ చేస్తున్నారు. ఈసీ వెబ్ సైట్ క్రాష్ అవ్వడంతో ఫలితాల వివరాలు తెలియడం లేదని ఆందోళన చెందుతున్నాయి. ఈ విషయం ఎన్నికల సంఘం దృష్టికి చేరగా.. సమస్యను ఈసీ పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Related News

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

Big Stories

Advertisement
×